
AP Elections : చాణిక్య స్టాటజీ సర్వే.. ఏపీలో అధికారం వాళ్లదే..!
AP Elections : 2024 ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్ సీపీ పార్టీ గెలవడానికి జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే కొన్ని సర్వేలను కూడా చేయించుకున్నాయి. తాజాగా చాణిక్య స్ట్రాటజీ సర్వే ప్రకారం ఏ పార్టీ గెలుస్తుంది అనే వివరాలను వెల్లడించింది. జనసేన, టీడీపీ కూటమి ఏకంగా 115 – 128 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తేల్చింది. అధికార వైసిపి కేవలం 42 – 55 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 18 సీట్లలో హోరాహోరీ పోటీ ఉండనున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కాకుండా ఇతరులకు 4 – 7 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
ఇంతవరకు ఏపీలో ఇండిపెండెంట్ కి అన్ని సీట్లు వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈ సర్వే ఇండిపెండెంట్ కి ఏకంగా 7 సీట్లు వస్తాయని చెబుతుంది. 175లో 115 – 128 సీట్లు టీడీపీకే వస్తాయని, ఇదే ప్రభుత్వాన్ని పాలిస్తుందని సర్వే చెబుతోంది. ఈ సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లాలో శ్రీకాకుళంలో 10 సీట్లకు టిడిపి , జనసేన – 8 , వైసీపీ 2 , విజయనగరంలో టిడిపి -4 వైసీపీకి – 4, విశాఖపట్నంలో టీడీపీ – 11 వైసీపీ – 2 తూర్పుగోదావరిలో 19 లో టీడీపీ – 16 , వైసీపీ – 2 పశ్చిమగోదావరిలో టీడీపీ – 12, వైసీపీ – 2 , కృష్ణాజిల్లాలో 16లో టిడిపి – 12 వైసీపీ – 2 గుంటూరులో 17 లో టిడిపి – 12 వైసీపీ – 5,ప్రకాశం జిల్లాలో 12 లో టిడిపి- 12 వైసీపీ – 3 నెల్లూరులో 10 లో టిడిపి – 6 వైసీపీ – 4
కర్నూలులో 14లో టిడిపి -5 వైసీపీ – 7 అనంతపురం 14 లో జనసేన – 10 వైసీపీ – 3 మరో సీటులో గట్టి పోటీ. పార్టీల వారీగా టిడిపికి 43% వైసీపీకి 41 శాతం జనసేనకి 10 శాతం ఓటు బ్యాంకు రాబోతుంది. ఇతరులకు కూడా ఆరు శాతం ఓటు బ్యాంకు రాబోతుందని సర్వే తెలిపింది. చాణిక్య స్ట్రాటజీ సర్వే ప్రకారం చూస్తే ఏపీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. టిడిపి, జనసేన పొత్తు లేకపోతే టిడిపి వైఎస్ఆర్ సిపి పార్టీ మధ్య హోరాహోరి పోటీ నడిచేది. కానీ టిడిపి జనసేన పొత్తు వలన అధికారంలోకి టిడిపి పార్టీ వస్తుందని ఈ సర్వే చెబుతుంది.
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
This website uses cookies.