
CM Chandrababu : "బూతులు.. హత్యలు.. అబద్ధాలు": వైసీపీ ఐదేళ్ల చీకటి పాలనను ఎండగట్టిన చంద్రబాబు !
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కెమికల్స్తో తయారు చేసిన నెయ్యితో 20 కోట్ల లడ్డూలను Thirumala Thirupathi Laddu సిద్ధం చేసి దేవుడికి నైవేద్యం పెట్టారని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా వేంకటేశ్వర స్వామిని వైసీపీ నాయకులు అవమానించారు. ఏ సంబంధం లేకపోయినా హెరిటేజ్ సంస్థపై ఆరోపణలు చేయడం రాజకీయ దుష్ప్రచారానికి నిదర్శనమని అన్నారు. తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్య పదజాలంతో దూషించడం బాధాకరమని సీఎం తెలిపారు. “నేను ఎప్పుడైనా అసభ్యంగా మాట్లాడానా? అవినీతిపరులు నాపై బూతులు తిడితే నేను సహించాలా?” అని ప్రశ్నించారు. ఎన్నో సంవత్సరాల క్రితం మరణించిన తన తల్లిని, తన భార్యను కూడా దూషించడం రాజకీయ సంస్కృతి కాదని ఆయన విమర్శించారు.
CM Chandrababu : “బూతులు.. హత్యలు.. అబద్ధాలు”: వైసీపీ ఐదేళ్ల చీకటి పాలనను ఎండగట్టిన చంద్రబాబు !
గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని ఆయన ఆరోపించారు. ఇంటి బయటకు రావాలంటే కూడా ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ప్రజల ఓట్లతోనే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించానని, ప్రజాస్వామ్య విధానాల ప్రకారమే ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. ఇక ప్రతిపక్ష హోదా అంశంపై కూడా ఆయన స్పందించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు.
జగన్ బయటకు వస్తే విధ్వంసం, నేరాలు, ఘోరాలే జరుగుతాయి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే కానీ వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలు మంచివి కావని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల అభ్యున్నతే తన లక్ష్యమని, రాజకీయ కక్ష సాధింపు తన విధానం కాదని స్పష్టం చేశారు.
Fresh Mutton : ఆదివారం వచ్చేసరికి చాలా మంది మటన్ దుకాణాల వద్దకు వెళ్లి తాజా మాంసం కొనుగోలు చేసి…
Diabetes : ప్రస్తుత కాలంలో జీవనశైలి వేగంగా మారిపోవడంతో మధుమేహం (డయాబెటిస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా…
Kakarakaya plant : ఇటీవల కాలంలో చాలా మంది ఇంటి పరిసరాల్లోనే కూరగాయలను పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ గార్డెనింగ్,…
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
Petrol 3 Rs Only : ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో…
Gold Silver Rate April 11th 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇది ముఖ్యమైన…
This website uses cookies.