Ys Jagan
YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకో సంవత్సరం సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఏపీలో సీఎం జగన్ పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. కానీ.. ఇంకా ఎన్నికలకు సంవత్సరం సమయం ఉంది. అంటే ఇంకో సంవత్సరం సీఎం జగన్ పాలన ఉంది. నాలుగేళ్లలోనే తొలిసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన జగన్.. ఏపీని అభివృద్ధిలో ముందంజలో తీసుకెళ్లారు. నాలుగేళ్లలోనే సీఎం జగన్ ఏపీలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవు. ఏపీలోని ప్రతి కుటుంబం ఏదో విధంగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకంలో లబ్ధిదారులే. ప్రతి ఒక్క కుటుంబం ఏదో ఒక విధంగా లబ్ధి చెందినదే.
ఇంకో సంవత్సరం ఉంది ఎన్నికలకు. ఈ సంవత్సరం సమయంలో కూడా ఏపీ అభివృద్ధి కోసం, ఇంకా ఇతర సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అసలు ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేరేలా కృషి చేస్తున్నారు సీఎం జగన్. అయినా కూడా ఎవరైనా, ఏ వర్గం అయినా అసంతృప్తితో ఉంటే.. వాళ్లకు కూడా న్యాయం చేయాలని సీఎం జగన్ వాళ్ల కోసం ఏదైనా చేయాలని భావిస్తున్నారు.యువత కోసం, రైతుల కోసం, అసంతృప్తిగా ఉన్న ఇతర వర్గాల కోసం సీఎం జగన్ బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీయబోతున్నారు. ఎంత చేసినా, ఎన్ని పథకాలు తీసుకొచ్చినా ఏదో ఒక వర్గం అసంతృప్తిలో ఉండే మాట వాస్తవం.
ys-jagan good news to ap government employees
వాళ్లు కూడా ఎందుకు అసంతృప్తిలో ఉండాలని వాళ్ల కోసం సీఎం జగన్ బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీసి వాళ్ల కోసం ప్రత్యేకంగా కొన్ని సంక్షేమ పథకాలను తీసుకొచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ కాదు.. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని పథకాలు అమలు చేశారు. ఇప్పుడు ఎన్ని పథకాలు అమలు అవుతున్నాయి.. అనేది ఏపీ ప్రజలకే స్పష్టం అవుతోంది. ఈ బ్రహ్మాస్త్రంతో సీఎం జగన్ మరోసారి ఏపీలోని పలు వర్గాల్లో ఉన్న అసంతృప్తులను తీర్చేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు. ఆ బ్రహ్మాస్త్రంతో ఏపీ ప్రజలంతా ఇప్పుడు సీఎ జగన్ వైపే ఉంటారు. ఇప్పటికే ఏపీలోని 90 శాతం ప్రజలు వైసీపీ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ బ్రహ్మాస్త్రంతో ఇక ఏపీలో వైసీపీ గెలుపు పక్కా.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.