Ruia Incident : ఇటీవల రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన పునరావృతం కాకూడదంటే సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అంబులెన్స్ సర్వీసులను ఉంచాలని అదీ ఉచితంగా పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం తరఫున ఆ అంబులెన్స్ సర్వీస్ నడిపించాలి అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎక్కడ కూడా అలాంటి దారుణాలు వెలుగు చూడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులకు అప్పగిస్తున్నట్లు గా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలియజేశారు.
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ వైద్యుల ఆస్పత్రి వద్ద ఆంబులెన్స్ సర్వీసులకు సంబంధించిన వివరాలను వెంటనే తెలియజేయాలని కూడా సీఎం జగన్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో ఫిర్యాదు నెంబర్లకు మంచి రెస్పాన్స్ వచ్చేలా ఆ నెంబర్లను అందరికీ కనిపించే విధంగా డిస్ప్లే చేయాలని జగన్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు అందుబాటులో అంబులెన్స్ సర్వీసులు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భారీ మొత్తంలో ఖర్చు చేస్తుందని ఆ విషయాన్ని కూడా ప్రజల్లోకి తెలిసే విధంగా ప్రచారం చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
రుయా ఆసుపత్రి వద్ద జరిగిన సంఘటనకు బాధ్యులైన వారిని ఇప్పటికే అరెస్టు చేయడంతో పాటు ఆసుపత్రి వర్గాల వారిపై కూడా చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు. గత కొంత కాలంగా ఆస్పత్రి వద్ద జరుగుతున్న అంబులెన్స్ కు సంబంధించిన వివరాలను కూడా పార్టీ నాయకులు సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అలాంటి వ్యవహారాలు ఇకపై ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా సీఎం ప్రభుత్వ అధికారులతో చర్చించినట్లు సమాచారం అందుతోంది.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.