Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ. 5.78 కోట్లు అందజేసేందుకు ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదాన్ని తెలిపారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది. జులైలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ఉద్యాన పంటల రైతులు 8,376 మంది నష్టపోయారని ప్రభుత్వం గుర్తించారు. బాధిత రైతులకు డీబీటీ కింద ఇన్పుట్ సబ్సిడీ అందజేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
మరోవైపు ఏపీలో కౌలు రైతులకు సంబంధించి కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కౌలు కార్డుల ప్రొఫార్మా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల సంతకాలు లేకుండా కౌలు కార్డులు అందించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కౌలు కార్డులను రెవెన్యూ శాఖ ద్వారా కాకుండా మండల వ్యవసాయశాఖ అధికారుల ద్వారా పంపిణీ చేయాలని ఆలోచన చేస్తున్నారు. వచ్చే రబీ నాటికి వీటిని అందించేందుకు ప్రయత్నం చేస్తుంది.
అంతేకాకుండా ఇటీవల కురిసన వర్షాలతో పంటలు నష్టపోయినవారికి సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. హెక్టారు పత్తికి రూ.25వేలు, వేరుశనగకు , హెక్టార్ ఫిషింగ్ ఫామ్ డీసిల్టేషన్, రెస్టిరేషన్కు రూ.15వేలు, పసుపు, అరటికి రూ.35వేల చొప్పున సాయం. మొక్క జొన్న, కొర్ర, సామ, రాగులకు హెక్టారుకు రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు. దీనికి అదనంగా ప్రభుత్వం రూ.290.40 కోట్లతో జిల్లా ప్రధాన రహదారులు, రాష్ట్ర రహదారులు కలిపి వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు. మౌలిక సదుపాయాల పునరుద్ధరణను నిర్ధారించడానికి ఈ నిధులు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (SDRF) నుండి తీసుకోబడ్డాయి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
Eating Snails : నత్తల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసే ఉంటుంది. అయితే కొన్నిచోట్ల నత్తల కూరను తినడానికి చాలా…
This website uses cookies.