Categories: andhra pradeshNews

Pawan Kalyan : ఇది క‌దా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే.. రూ.60 ల‌క్ష‌లు సొంత నిధుల‌తో సాయం..!

Advertisement
Advertisement

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిత్యం ఏదో ఒక మంచి ప‌ని చేస్తూ అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతున్నారు. తాను ప్ర‌జ‌ల మ‌నిషిని అని నిరూపించుకుంటున్నారు.. తాజాగా తన సొంత నిధులతో అన్నమయ్య జిల్లాలోని మైసూరవారిపల్లి స్కూల్‌కు క్రీడా మైదానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఇటీవల మైసూరవారిపల్లి గ్రామసభకు వెళ్ల‌గా, అక్కడి స్కూల్‌కు ఆటస్థలం లేదన్న విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్.. దసరాలోపు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన మాటను నెరవేర్చారు.

Advertisement

Pawan Kalyan ప‌వ‌న్ మంచి మ‌న‌సు..

పవన్ కళ్యాణ్ తన సొంత ట్రస్టు నుంచి రూ.60 లక్షలతో ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలాన్ని గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్‌ కూడా చేయించారు. దీనికి సంబంధించిన పత్రాలను మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీ సభ్యులకు అందజేశారు. కడప జిల్లా మైసూరవారిపల్లిలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆట స్థలాలు లేని పాఠశాలల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించి ప్రతి పాఠశాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసే ప్రక్రియను సీఎం చంద్రబాబు నాయకత్వంలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో రైల్వే కోడూరు నియోజకవర్గం, మైసూరవారిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు ఏర్పాటు చేసిన భూమిని అన్నమయ్య జిల్లా కలెక్టర్, రాజంపేట సబ్ కలెక్టర్ సమక్షంలో గ్రామ పంచాయతీకి బుధవారం రాత్రి అందజేశారు.

Advertisement

Pawan Kalyan : ఇది క‌దా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే.. రూ.60 ల‌క్ష‌లు సొంత నిధుల‌తో సాయం..!

పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ నుంచి రూ. 60 లక్షలు వెచ్చించి పాఠశాలకు సమీపంలో ఎకరం స్థలాన్ని కొనుగోలు. చేశారు. ఈ స్థలాన్ని మైసూరవారిపల్లి గ్రామ పంచాయతీ పేరిట డిప్యూటీ సీఎం రిజిస్ట్రేషన్ చేయించారు. తాము ఎంతోమంది చదువులకు సాయం చేసినా సరే ఎప్పుడూ బయటకు చెప్పలేదన్నారు. మైసూరవారిపల్లి స్కూల్ ఆటస్థలం కోసం.. ముందు రూ.20 లక్షలు ఇచ్చి మిగిలిన మొత్తానికి దాతల సహకారం తీసుకోవాలనుకున్నట్లు తెలిపారు. కానీ ఆట స్థలం విషయంలో ఎవరూ ముందుకు రాకపోవడంతో మొత్తం రూ.60 లక్షలు ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం చెప్పారు.ప్రతి పాఠశాలకు రెండేసి చొప్పున, క్రీడా సామాగ్రి కిట్లు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. . ఒక్కొక్క కిట్ దాదాపు 25 వేల రూపాయలు, మొత్తం కిట్ల కు 16 లక్షల రూపాయలు అవసరం ఉండటంతో, కిట్లకు అవసరమైన నిధులను CSR ఫండ్స్ ద్వారా సేకరిస్తామని జిల్లా కలెక్టర్ S. షాన్మోహన్ తెలియజేశారు.

Advertisement

Recent Posts

Anjeer : మగాళ్లు ఈ పండు తింటే ఇక దబిడి దిబిడే..!

Anjeer : డ్రై ఫ్రూట్స్ నిస్సందేహంగా మినరల్స్ మరియు విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలతో కూడిన గొప్ప శక్తి ఆహారాలు.…

47 mins ago

Bigg Boss 8 Telugu : సిగిరెట్ తాగుతూ దొరికిపోయిన విష్ణు ప్రియ‌.. ఎలిమినేట్ కంటెస్టెంట్ సంచ‌ల‌న కామెంట్స్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ రియాలిటీ షోలో కొన్ని సంఘ‌న‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌పరుస్తుంటాయి. ఈ కార్య‌క్ర‌మాన్ని…

2 hours ago

Moringa Leaves : ఇవి కేవలం ఆకులే అనుకుంటే పొరపడినట్లే… 300 రకాల వ్యాధులకు అద్భుత సంజీవని…!

Moringa Leaves : మనకు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన చెట్లలో మునగ చెట్టు కూడా ఒకటి. దీనికి ఆయుర్వేదంలో కూడా…

4 hours ago

Husband : లంచ‌గొండి భార్య‌ని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టించిన భ‌ర్త‌…!

Husband : ఈ మ‌ధ్య లంచ‌గొండిల భ‌ర‌తం ప‌డుతున్నారు పోలీసులు. ప‌క్కా స‌మాచారంతో రైడ్ చేయ‌డంతో ల‌క్ష‌లు, కోట్లు కూడా…

5 hours ago

Ratan Tata : దాతృత్వానికి మ‌రో రూపం ర‌త‌న్ టాటా.. ఆయ‌న ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

Ratan Tata : ర‌త‌న్ టాటా మంచి విజ‌న్ ఉన్న వ్యాపార వేత్త‌. రతన్ టాటా అనేక విజయాలకు కేరాఫ్…

6 hours ago

Zodiac Signs : బుధ సంచారం కారణంగా ఈ రాశుల వారికి ధన నష్టం… ఈ పరిహారాలు తప్పక పాట్టించండి…!

Zodiac Signs : అక్టోబర్ 10వ తేదీ ఉదయం 11:09 నిమిషాలకు బుధుడు తులా రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇక…

7 hours ago

Dallas : డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద “గాంధీ శాంతి నడక – 2024”

Dallas : డాలస్, టెక్సాస్: ఇర్వింగ్ నగరంలో మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద  ఐఎఎన్టి నిర్వహణలో “గాంధీ శాంతి నడక…

7 hours ago

Ratan Tata : దిగ్గ‌జ పారిశ్రామిక వేత్త ర‌త‌న్ టాటా క‌న్నుమూత‌.. ఆయ‌న నికర ఆస్తి విలువ ఎంతో తెలుసా?

Ratan Tata : ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) వ‌యోభారంతో క‌న్నుమూసారు. కొద్ది రోజులుగా…

8 hours ago

This website uses cookies.