
Roja : తల్లిని మోసగిస్తే ఏమనాలి బాబూ గారూ.. రోజా ఫైర్..!
Roja : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన “తల్లికి వందనం” పథకంపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది. ఎన్నికల సమయంలో ప్రతీ విద్యార్థిని చదివించే తల్లికి రూ.15,000 చొప్పున నగదు అందిస్తామన్న హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా షరతులు పెట్టి కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూర్చారుఅని ఆరోపిస్తూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ఈ షరతుల వల్ల అసలు తల్లులే మోసపోయారని, ప్రభుత్వం నిజంగా హామీని నిలబెట్టిందా అనే సందేహం ప్రజల్లో ఏర్పడుతుందంటూ రోజా ఫైర్ అయ్యారు.
Roja : తల్లిని మోసగిస్తే ఏమనాలి బాబూ గారూ.. రోజా ఫైర్..!
“తల్లికి వందనం” పథకానికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులను పూర్తిగా అర్హత లేని వారిగా ప్రకటించడం పై చివాట్లు పెట్టింది రోజా. గతంలో వైఎస్ జగన్ పాలనలో అమ్మ ఒడి పథకం కింద కేంద్ర పాఠశాలల్లో చదువుతున్నవారికీ లబ్ధి చేకూరిన సంగతి అధికారిక రికార్డుల్లో ఉంది. కానీ ప్రస్తుతం UDISE Plus డేటాబేస్ నుంచి కేంద్రీయ విద్యాలయాల పేర్లను తొలగించడం వల్ల ఈ విద్యార్థులు పథకానికి దూరమవుతున్నారు అని ఆమె ఆరోపించారు.
ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో పథకాలను అమలు చేస్తున్నామంటూ ప్రకటిస్తుండగా, మరోవైపు అనేక పరిమితులు విధించడం వల్ల ప్రజల్లో నమ్మకం తగ్గుతుందని , ఎన్నికల సమయంలో లభించే రాజకీయ లాభం కోసమే ఇచ్చిన హామీలు, ఇప్పుడు పూర్తిగా అమలవుతున్నాయా? అనే ప్రశ్నలు సంధించారు.
Buttermilk : వేసవి కాలం రాగానే ఎండలు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చల్లని పానీయాలపై మనసు మరింత ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం (లెమన్ జ్యూస్) వేసవిలో…
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
This website uses cookies.