Categories: andhra pradeshNews

Sankranthi Kodi Pandalu : ఈ సారి రికార్డ్ స్థాయిలో కోడి పందేల జోరు.. ఒక్క క‌నుమ రోజే వెయ్యి కోట్లు..!

Advertisement
Advertisement

Sankranthi Kodi Pandalu : ఈ సారి సంక్రాంతికి కోడి పందేల జోరు Sankranthi Kodi Pandalu మాములుగా లేదు. సంక్రాం Sankranthi తి కోడి పందాలు జాతరను తలపించాయి. కొబ్బరి తోటల్లో.. మామిడి తోటల్లో పెద్దఎత్తున కోడి పందాల బరులు దర్శనమిచ్చాయి. పెద్ద పెద్ద కోడి పందాల బరులు ఏర్పాటుతో పాటు.. ఎల్‌ఈడీ స్క్రీన్లలో ప్రత్యక్ష ప్రసారాలు, కామెంట్రీలతో స్టేడియాల తరహాలో కాక్‌ ఫైట్‌లు కేక పుట్టించాయి.పండగ 3 రోజుల సందర్భంగా వందల కొద్దీ బరులు నిర్వహించారు. ఈ మూడు రోజుల్లోనే ఏకంగా రూ.2 వేల కోట్ల పందేలు జరిగినట్లు సమాచారం. కోనసీమ నుంచి మొదలుపెడితే రాయలసీమ వరకు పందేలతో హోరెత్తించారు.

Advertisement

Sankranthi Kodi Pandalu : ఈ సారి రికార్డ్ స్థాయిలో కోడి పందేల జోరు.. ఒక్క క‌నుమ రోజే వెయ్యి కోట్లు..!

Sankranthi Kodi Pandalu : పందేల జోరు..

సంక్రాంతి Sankranthi తొలి రోజు అయిన భోగి పండగ Bhogi  నాడు.. రూ.350 కోట్ల పందేలు సాగిన‌ట్టు చెబుతుంగా, ఆ త‌ర్వాతి రోజు ఏకంగా రూ. 600 కోట్లు చేతులు మారాయి. ఇక చివరిదైన కనుమ రోజు మాత్రం పందెం రాయుళ్లు తగ్గేదే లే అనుకుంటూ ఏకంగా వెయ్యి కోట్ల పందేలు జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్క కోడి పందెమే రికార్డుస్థాయిలో రూ. 1.25 కోట్లు పలికినట్లు చెబుతున్నారు. తాడేపల్లిగూడెం పైబోయిన వెంకటరామయ్యతోటలో జరిగింది ఈ పందెం ఈసారి సంక్రాంతి పండగకు ఏపీలోనే హైలైట్‌గా నిలిచింది.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, కోనసీమల్లో రూ.500 కోట్ల పందేలు జరిగినట్లు సమాచారం. ఇక కోడిపందేలతో సమానంగా గుండాట కూడా భారీగానే నిర్వహించారు.

Advertisement

ప్రధానంగా కాకినాడ Kakinada జిల్లాలో 3 రోజుల్లో రూ.250 కోట్లకుపైగా పందేలు జరిగాయి.  East Godavari తూర్పుగోదావరి జిల్లాలో రూ.150కోట్లు.. కోనసీమ జిల్లాలో రూ.100 కోట్లకుపైగా పందేలు, గుండాట జరిగినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కలిపి 1500కిపైగా బరుల్లో రూ.500 కోట్ల పందేలు జరిగనట్లు చెప్పుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడి, దుగ్గిరాల, ముసునూరు, భుజబలపట్నం, వంటి ప్రాంతాలన్నింటిలోనూ జనం ఎగబడ్డారు. ఏడు నియోజకవర్గాల్లో రోజుకు 350 నుంచి 450 మేర పందెంకట్టిన కోళ్ళు పోటీ పడ్డాయి. పండుగ పూట సరదా అంటూ చిన్నారులు కూడా 500 నుంచి 1500 వరకు పందేల్లో బెట్టింగ్‌ కాశారు. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఓడిపోయిన వారు ఉన్నారు.

Advertisement

Recent Posts

Prabhas : ప్రభాస్ తో నేను పెట్టుకోను .. భయపడుతున్న స్టార్ హీరో

Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం…

3 hours ago

Realme P4 Power 5G : రియల్‌మీ నుంచి పవర్ మాన్‌స్టర్.. 10,001mAh బ్యాటరీతో రియల్‌మీ పీ4 పవర్ 5జీ వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే..!

Realme P4 Power 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను…

4 hours ago

UPI : గూగుల్ పే, ఫోన్‌పే, యూజర్లకు శుభ‌వార్త‌.. యూపీఐ పేమెంట్ ఫెయిల్ అయిందా..? ఇలా చేస్తే ఎక్స్‌ట్రా డ‌బ్బులు వ‌స్తాయి..!

Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…

5 hours ago

Sunitha : అందరి కంట్లో నీళ్ళు తెప్పించిన సింగర్ సునీత

Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…

6 hours ago

Tirumala Laddu Prasadam : తిరుమల లడ్డూ నెయ్యి వివాదం.. రాజకీయ దుమారానికి తెర

Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…

7 hours ago

Ys Jagan : బిగ్ బ్రేకింగ్.. ఆ పార్టీ తో జగన్ పొత్తు .. FIX అయిపోయిందా ?

Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…

8 hours ago

Vijay Karthik – Keerthi Bhat : డబ్బులేవని వదిలేసింది ఛీ .. కీర్తి భట్ ex చెప్పిన దారుణాలు

Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…

9 hours ago

KCR : బిగ్ బ్రేకింగ్.. ఫోన్ ట్యాపింగ్ లో మరో సంచలనం..కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన సిట్

KCR  : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…

10 hours ago