
AP Kutami : వామ్మో కూటమి పై అంతటి వ్యతిరేకత ఉందా..? షాక్ ఇస్తున్న సర్వేలు..!
AP Kutami : ఏపీలో కూటమి ప్రభుత్వం పది నెలలు పూర్తిచేసుకున్న నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజల మూడ్ను అంచనా వేయడానికి పలువురు సర్వే నిపుణులు, సంస్థలు పరిశోధనలు ప్రారంభించగా, అందులో వచ్చిన ఫలితాలు కూటమి నేతలకు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల పని తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్టు స్పష్టమవుతోంది.
AP Kutami : వామ్మో కూటమి పై అంతటి వ్యతిరేకత ఉందా..? షాక్ ఇస్తున్న సర్వేలు..!
175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజల అభిప్రాయాలను సమీకరించిన ఓ సర్వే ప్రకారం, 71 మంది ఎమ్మెల్యేలపై 70 శాతం ప్రజల్లో వ్యతిరేకత ఉందని తేలింది. ఈ వ్యతిరేకతకు ప్రధాన కారణాలుగా ఎమ్మెల్యేలు మద్యం వ్యాపారం, రియల్ ఎస్టేట్, ల్యాండ్ డీల్స్తో పాటు మైనింగ్ మాఫియా, కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంకా చిన్న వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరనుంచి డబ్బు వసూలు చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల వల్ల ప్రజలు తమ నియోజకవర్గ ఎమ్మెల్యేలపై నమ్మకం కోల్పోతున్నారన్నది స్పష్టమవుతోంది. క్యాడర్తో సంబంధాలు దెబ్బతినడం, వారి అందుబాటులో లేకపోవడం కూడా ఓ ప్రధాన కారణంగా పేర్కొనబడింది.
TVK Vijay Tamilnadu : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు అంతా విజయ్ మాయ నడుస్తోంది. తన సొంత పార్టీ తమిళగ వెట్రి…
Band Melam Movie Review : గతేడాది వచ్చిన 'కోర్ట్' సినిమాతో మంచి హిట్ అందుకుని ప్రేక్షకులను మెప్పించిన హర్ష్…
Iran vs USA Latest : ప్రస్తుతం ప్రపంచం చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే యుద్ధం ఆగిపోయిందని, ఇక అంతా…
YS Jagan : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత రాజకీయ వ్యూహాలు ఆ పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో…
KTR Arrest vs Revanth Reddy : ప్రస్తుత తెలంగాణ Telangana Politics రాజకీయాల్లో ఫార్ములా ఈ రేస్ ఉదంతం…
HPV Virus : సాధారణంగా సురక్షితమైన శృ0గారం అంటే అందరికీ కండోమ్స్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ చాలామందికి తెలియని విషయం…
Shakepet : హైదరాబాద్ నగరంలోని ఫిలింనగర్ పరిధిలోని షేక్పేట్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్యాస్…
Lockdown In India : కరోనా మహమ్మారి సృష్టించిన లాక్డౌన్ కష్టాలను దేశ ప్రజలు ఇంకా మర్చిపోకముందే, ఇప్పుడు మరో…
Markapuram : తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు వరుసగా చోటుచేసుకుంటూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా మార్కాపురం జిల్లాలో తెల్లవారుజామున…
Maddur : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి మార్గదర్శకులుగా నిలవాల్సిన ఒక ఉపాధ్యాయుడు, తన బాధ్యతలను విస్మరించి బాలిక పట్ల అసభ్యంగా…
Samsung Galaxy A Series : స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరోసారి తన సత్తాను చాటుతూ Samsung తన కొత్త గెలాక్సీ…
Central Govt : కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రతను బలోపేతం చేసే దిశగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.…
This website uses cookies.