Ap Election 2024 Survey : ఏపీలో గెలుపు ఎవరిది..? తేల్చి చెప్పిన ప్రముఖ సర్వే…!

Advertisement
Advertisement

Ap Election 2024 Survey : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కూర్చి ఎవరిని వరిస్తుంది అనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే అంశం ఆసక్తికరంగా మారుతుంది. అయితే వై.యస్ జగన్ మాత్రం ఈసారి కూడా అధికారం తనదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కూటమిగా ఏర్పడిన టీడీపీ మరియు జనసేన ఈసారి ఎలాగైనా వైయస్ జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజెపీ పార్టీ కూడా కూటమితో కలిసి వస్తుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రముఖ సర్వే సంస్థ ఆంధ్ర రాష్ట్రంలో పబ్లిక్ పల్స్ ఎలా ఉంది అనే విషయాలను స్పష్టం చేస్తూ తాజాగా సర్వే నిర్వహించడం జరిగింది. ఇక ఈ సర్వే వచ్చే ఎన్నికల్లో అధికారం ఎవరిదో తేల్చి చెప్పింది.

Advertisement

అయితే వచ్చే ఎన్నికల ఫలితాలపై తాజాగా ప్రముఖ సంస్థ అయినటువంటి ఆత్మసాక్షి గ్రూప్ సర్వే నివేదికను వెల్లడించడం జరిగింది. ఇక ఈ సర్వేలో మొత్తం 13 ఉమ్మడి జిల్లాలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు లభిస్తాయనే విషయాలను సర్వే అంచనా వేసి చెప్పింది. అదేవిధంగా మహిళలు పురుషులు వయస్సు ఆధారంగా కూడా వివిధ రకాల అంశాలపై సర్వే చేయడం జరిగింది. అయితే ఈ సర్వేలో అధికార పార్టీ వైసీపీకి స్పష్టమైన ఆధికత్య లభించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఆత్మ సాక్షి గ్రూప్ వెల్లడించిన సర్వే వివరాల ప్రకారం వైసీపీకి ఈ ఎన్నికల్లో 48% ప్రజల నుండి మద్దతు లభిస్తుండగా, కూటమిగా ఏర్పడిన టిడిపి మరియు జనసేనకు 46.50% ప్రజాదరణ ఉన్నట్లుగా తేల్చి చెప్పింది. ఇక ఇతరుల విషయానికొస్తే 3.25% ఉండగా , సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 2.25 శాతంగా నిర్ధారించడం జరిగింది. అలాగే వైసీపీ పార్టీకి 106 నుండి 110 స్థానాలు , టీడీపీ మరియు జనసేన కూటమికి 64 నుండి 68 స్థానాలు వస్తాయని ఈ సర్వే అంచనా వేసి చెప్పింది.

Advertisement

ఈ క్రమంలోనే జిల్లాల వారీగా కూడా సర్వే లెక్కలను స్పష్టం చేసింది. శ్రీకాకుళంలో వైసీపీకి 5 , కూటమికి 3 , 2 స్థానాలలో కింగ్ కాంటెస్ట్ ఉండనున్నట్లు తెలియజేసింది. అలాగే విజయనగరంలో వైసీపీకి 7 కూటమికి 2 సీట్లు , విశాఖ జిల్లాలో వైసీపీకి 7 , కూటమికి 5 , అలాగే తూర్పుగోదావరిలో వైసీపీకి 10 కూటమికి 7 , పశ్చిమగోదావరిలో వైసీపీకి 7 కూటమికి 4 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా సర్వే ఫలితాలను వెల్లడించింది. అదేవిధంగా కృష్ణాజిల్లాలో వైసీపీకి 6 కూటమికి 5 , మరో 5 స్థానాలలో హోరాహోరీ పోటీ నడుస్తుందని తెలియజేసింది. అదేవిధంగా గుంటూరులో వైసీపీకి 7 కూటమికి 7 మరో 3 స్థానాలు ఇన్ కాంటెస్ట్ ఉండనున్నట్లు చెప్పింది. ప్రకాశం లో వైసీపీకి 5 కూటమి కి 5 మరో రెండు చోట్ల హోరాహోరి పోటీ జరగనున్నట్లు పేర్కొంది. అదేవిధంగా అనంతపురంలో వైసీపీకి 7 కూటమికి 3 , చిత్తూరు జిల్లాలో వైసీపీకి 9 కూటమికి 4 సీట్లు దక్కే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈనెల 5వ తేదీ వరకు ఆంధ్ర రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో చేసిన సర్వే ఆధారంగా ఆత్మసాక్షి సంస్థ ఈ ఫలితాలను వెల్లడించడం జరిగింది.

Advertisement

Recent Posts

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

39 mins ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

2 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

3 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

4 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

13 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

14 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

15 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

16 hours ago

This website uses cookies.