YS Jagan : జగన్ మార్క్ రాజకీయం స్టార్ట్.. టీడీపీకి చుక్కలే ఇక.. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్

Advertisement
Advertisement

YS Jagan : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 4 నెలల సమయం మాత్రమే ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఏపీలో ఎన్నికల రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి. ఏపీలో ఎన్నికలు అంటే ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అన్ని రాష్ట్రాల ఎన్నికలు వేరు. ఏపీ ఎన్నికలు వేరు. ఏపీలో ఎన్నికలు అంటే మామూలుగా ఉండవు. రచ్చ రచ్చే ఉంటుంది. రాజకీయ పార్టీల కంటే కూడా ప్రజలే ఎక్కువగా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతారు. తెలంగాణ ఎన్నికలు ఎంత చప్పగా ఉంటాయో.. ఏపీ ఎన్నికలు అంత రంజుగా ఉంటాయి. అయితే.. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నాయి. ఈనేపథ్యంలో ఏపీలో ఎన్నికల కోసం వైసీపీ ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలే టార్గెట్ గా వైసీపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే ఏపీలోని 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్ చార్జులను నియమించారు. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ ముందుకెళ్తోంది. అయితే.. 11 నియోజకవర్గాలకు మాత్రం పార్టీ ఇన్ చార్జిలను ఎందుకు మార్చింది అనేదే ప్రస్తుతం చర్చనీయాంశం అయింది.

Advertisement

మంగళగిరిలోనూ ఇన్ చార్జీని మార్చారు. ఈ విషయం ముందే తెలిసి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. మంగళగిరి నేతలతో వెంటనే వైసీపీ హైకమాండ్ సమావేశం అయింది. గంజి చిరంజీవికి నియోజకవర్గ బాధ్యతను అప్పగించింది. మంగళగిరిలో పార్టీ పరిస్థితిపై సమీక్షించి ఇన్ చార్జ్ ను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఆర్కే కాకుండా బీసీ వర్గానికి చెందిన గంజి చిరంజీవిని బరిలోకి దించే అవకాశం ఉంది. అందుకే ఆర్కే కూడా పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే.. 11 నియోజకవర్గాల్లో 5 ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గాలు ఉండగా.. కొందరు మంత్రులకు కూడా ఇన్ చార్జీల బాధ్యతలను అప్పగించింది వైసీపీ హైకమాండ్.

Advertisement

YS Jagan : విడదల రజిని గుంటూరు పశ్చిమ బాధ్యతలు

అయితే.. మంత్రి విడదల రజినికి చిలకలూరిపేట నుంచి గుంటూరు నుంచి పశ్చిమ బాధ్యతలు అప్పగించారు. ఇలా పలువురు మంత్రులకు ప్రస్తుతం ఉన్న ఇన్ చార్జి నియోజకవర్గాలను మార్చి వేరే నియోజకవర్గాలను అందించారు జగన్. అయితే.. ఈ 11 నియోజకవర్గాలకు బాధ్యతలను ఎన్నికలకు 4 నెలల ముందే మార్చడంపై సర్వత్రా చర్చనీయాంశం అయింది.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

6 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

7 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

8 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

9 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

10 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

11 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

12 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

13 hours ago

This website uses cookies.