ys jagan : ఏపీ సీఎం జగన్ వేల కోట్ల ఆస్తిపరుడని ఆయన రోజు వారి సంపాదన రూ. 300 కోట్లు అంటూ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నాడు. ఆయన వ్యాపారాలతో భారీ లాభాలను ఆయన దక్కించుకుంటున్నాడు. ఆయన కుటుంబ ఆస్తులు రోజు రోజుకు వందల కోట్ల పరిధిలో పెరుగుతూ వస్తున్నాయంటూ ఈ సందర్బంగా జేసీ దివాకర్ రెడ్డి అన్నాడు. 2019 ఎన్నికల సమయంలో రాజకీయ సన్యాసం తీసుకున్న జేసీ దివాకర్ రెడ్డి అనూహ్యంగా అప్పుడప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతూ ఇలా వైరల్ అయ్యే వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా జనాలకు కాస్త పని చెబుతూ ఉంటాడు. తాజాగా సీఎం జగన్ ఆస్తుల గురించి జేసీ చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా నిలిచాయి.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా తమ వారికి దాచి పెట్టడం దోచి పెట్టడం అనేది చాలా కామన్ విషయాలు. ఈ విషయంలో వైఎస్ జగన్ ఒక ఆకు ఎక్కువే చదివాడు అనేది కొందరి వాదన. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ ను జేసీ విమర్శిస్తున్నట్లుగా ఆయన రోజు వారి సంపాదన రూ.300 కోట్లు ఉండక పోవచ్చు అంటూ కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం అంతకు మించి ఉన్నా ఆశ్చర్య పోనక్కర్లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కువ శాతం మంది మాత్రం జగన్ ఆదాయం విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నిజం అయ్యి ఉంటాయని అంటున్నారు. సీఎం జగన్ ఆస్తులు ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితమే లక్ష కోట్లు అంటూ ప్రచారం జరిగింది. కనుక ఇప్పుడు అది ఎక్కువ అయ్యి కూడా ఉండవచ్చు అంటున్నారు.
ఏపీలో ఇప్పుడు లిక్కర్ బిజినెస్ నుండి మొదలుకుని పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ల కాంట్రాక్ట్ వరకు అందరు కూడా జగన్ కు సంబంధించిన వారే ఉన్నారు అనేది ప్రతిపక్షం ఆరోపణ. అందుకే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆస్తుల విలువ అంతకంతకు పెరుగుతున్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ముడుపులు అందుకోవడంతో పాటు అక్రమంగా తన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టించుకోవడం అనేది జగన్ కు ముందు నుండి ఉన్న అలవాటే కనుక ఆయన ఆదాయం అంతగా పెరిగింది అంటే మామకు మాత్రం ఆశ్చర్యం లేదని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అంటున్నారు. ఇంతకు వైఎస్ జగన్ గారు మీ ఆస్తుల విలువ అంత ఉందా మరి..?
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.