
YS Jagan : జగన్ పెద్ద స్కెచ్ వేసాడా.. టార్గెట్ బాబు మధ్యలో పవన్..!
YS Jagan : జనసేనాని పవన్ కళ్యాణ్ పదేళ్లపాటు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎట్టకేలకి ఏపీ డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. ఆయన ఈ సారి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలక భాగం అయ్యారు. అయితే మొదటి నుండి వైసీపీకి వ్యతిరేఖంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏపీలో వైసీపీ నేతలు శత్రువుల కాదని, రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేనని ఎవరు వాళ్లను ద్వేషించొద్దు, వాళ్లు చేసిన తప్పులు చేయొద్దు, నిజంగా వారితో గొడవ పడాల్సి వచ్చినపుడు మాత్రమే తీవ్రత చూపిద్దాం… పరుష పదజాలం వాడాల్సిన అవసరం కూడా లేదు, అవసరమైతే పదవులు పక్కన పెట్టి పోరాడేందుకు కూడా సిద్ధమేనని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే పవన్ ఈ మధ్య వైసీపీ నాయకులని అంతగా విమర్శించడం లేదు,మరోవైపు వైసీపీ నాయకులు కూడా పవన్ ని టార్గెట్ చేయడం లేదు.
పిఠాపురం వెళ్ళిన జగన్ పవన్ మీద గట్టిగానే విమర్సలు చేస్తారని అంతా భావించారు. ఎందుకంటే పిఠాపురం పవన్ సొంత నియోజకవర్గం. పైగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మామూలుగా అయితే వైసీపీ పవన్ ని కూడా గట్టిగా టార్గెట్ చేసేదే. జగన్ పిఠాపురం వెళ్ళినా పవన్ ని పల్లెత్తు మాట అనకపోగా పాపం పవన్ అని సానుభూతి చూపించడంలో పరమార్ధం ఏమై ఉంటుంది అన్నదే చర్చగా ఉంది. ఇక్కడ జగన్ సరికొత్త డ్రామా ఆడుతున్నాడని అందరు అనుకుంటున్నారు. అయితే రాజకీయంగా బాబుని ఒంటరిని చేసే మాస్టర్ ప్లాన్ లో ఇది భాగమని అంటున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో బీజేపీని పక్కన పెట్టి ఒక్క టీడీపీనే వైసీపీ విమర్శించేది. చివరికి టీడీపీ బీజేపీల మధ్య కటీఫ్ అయింది దాని ఫలితంగా వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చింది. ఇపుడు కూడా అదే రకం స్ట్రాటజీని ప్లే చేయాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు.
YS Jagan : జగన్ పెద్ద స్కెచ్ వేసాడా.. టార్గెట్ బాబు మధ్యలో పవన్..!
అయితే జనసేన మాత్రం టీడీపీతోనే ఉంటుంది అని అంటున్నారు. కాకపోతే ఇప్పుడు కూటమిలో బీజేపీ కూడా ఉంది. టీడీపీ బీజేపీల మధ్య ఏమైనా గ్యాప్ వచ్చినా కూడా దాని ప్రభావం కచ్చితంగా జనసేన మీద కూడా పడుతుంది . అప్పుడు జనసేన వైసీపీకి దగ్గరయ్యే ఛాన్స్ ఉంటుంది.. పవన్ మీద విమర్శలు చేయకూడదు అన్నదే ఆ స్పష్టత. ఇప్పటికే మోడీ ప్రభుత్వాన్ని కానీ బీజేపీని కానీ వైసీపీ ఏమీ అనకుండా జాగ్రత్త పడుతోంది. జనసేనను అలాగే ఉంచి టీడీపీని చంద్రబాబునే టార్గెట్ చేసుకోవాలని ఏపీ పాలనలో జరిగే లోపాలు ఆ తప్పులు తడకలూ అన్నీ కూడా బాబు ని ఇరకాటంలో పెట్టాలని వైసీపీ కొత్త స్కెచ్లు వేసిందంటూ కొందరు ముచ్చటించుకుంటున్నారు.
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్లో ఒకప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…
This website uses cookies.