YS Sowbhagyamma : కడప ఎంపీగా సౌభాగ్యమ్మ… వివేకానంద రెడ్డి పై పగ సాధించేనా…!

YS Sowbhagyamma : వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, అలాగే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఆ తర్వాత వైఎస్ సునీత కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వెళ్లి ఆయనే వివేకానంద రెడ్డి చావుకి కారణమైన వాళ్ళని కాపాడుతున్నారని వాదనలు వినిపించడం జరిగింది. అలాగే సిబిఐ కూడా అఫిడబిట్ లో అవినాష్ పేరు భాస్కర్ రెడ్డి పేరు చెప్పడం భాస్కర్ రెడ్డి జైలుకు కూడా వెళ్లడం జరిగింది. అయితే దస్తగిరి వీరి పేర్లను బయటపెట్టాడు అని వార్తలు సోషల్ మీడియాలో బాగా వినిపించాయి. ఈ సంఘటనల నేపథ్యంలో వివెకానంద రెడ్డి ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ లు రెండుగా విడిపోయారని చెప్పాలి. అయితే వివేకానంద రెడ్డిని చంపిన వారిని కాపాడాల్సిన పరిస్థితి తన అన్న జగన్ కి ఎందుకు పట్టింది. జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయి అయిన వివేకానంద రెడ్డిని చంపిన వారిని ఎందుకు జగన్ వెనకేసుకుని వచ్చారు అనే కోపం ఖచ్చితంగా వైయస్ సునీతకు ఉంటుంది. అందుకే ఆమె లీగల్ గా కూడా పోరాటాలు చేస్తున్నారు.ఇక ఈమె పోరాటానికి ఎవరైనా సరే మద్దతు ఇవ్వాల్సిందే.ఎందుకంటే తన తండ్రిని చంపిన వాళ్ళు ఎవరు అనేది లీగల్ గా బయటపడాలని ఆమె ప్రయత్నిస్తుంది.

అయితే ఆ విషయాన్ని యాదగిరి స్పష్టం చేశారు అని అందరికీ తెలుసు కానీ చంపిన వారి కంటే కూడా చంపించిన వారు మెయిన్ విల్లన్ అవుతారు. ఏ కేసులోనైనా సరే చంపిన వారి కంటే కూడా చంపిచ్చిన వారే మెయిన్ క్రిమినల్ అవుతారు. ఇది సుప్రీంకోర్టు ఎప్పటినుండో చెబుతున్నారు. అంతేకాక దీనిని ఎప్పటినుండి ఫాలో కూడా అవుతున్నారు.ఈ నేపథ్యంలో వైయస్ అవినాష్ రెడ్డికి వైయస్ సునీతకు నడుస్తున్నటువంటి గొడవలు విభేదాల నేపథ్యంలో వైయస్ సునీత అవినాష్ రెడ్డి పై పోటీ చేయాలని భావిస్తున్నారు. వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇప్పటికే ఇడుపులపాయ లో కలుసుకున్నటువంటి వైఎస్ షర్మిల సునీత ఈ విషయంపై మాట్లాడుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే వైయస్ సునీతని షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసిందట . కానీ సునీత రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపించకపోవడంతో కొత్త ప్లాన్ తో తెర మీదకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అదేంటంటే వైఎస్ సౌభాగ్యమ్మ. వైయస్ వివేకానంద రెడ్డి గారి యొక్క భార్య వైఎస్ సౌభాగ్యమ్మ కడప ఎంపీగా ఇండిపెండెంట్ క్యాండెట్ గా వైయస్ అవినాష్ రెడ్డి పై పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకరకంగా ఇది అవినాష్ రెడ్డి పై పగ తీర్చుకోవటం ఆయనను దెబ్బతీయడానికి అని అర్థమవుతుంది.

అయితే కాంగ్రెస్ తరపున కాకుండా మారే ఇతర పార్టీ తరఫున కాకుండా ఇండిపెండెంట్ గా సౌభాగ్యమ్మ పోటీ చేస్తే మాత్రం ఒకపక్క తెలుగుదేశం పార్టీ కాండేట్ ని పెట్టకుండా వెనకడుగు వేస్తారు. ఇక తన కుటుంబానికి చెందినవారు కాబట్టి వైయస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి అభ్యర్థిని నియమించే ప్రయత్నం చేయకుండా ఉంటుంది. ఇక బిజెపి విషయానికొస్తే వైయస్ వివేకానంద రెడ్డి హత్యను అర్థం చేసుకున్నట్లయితే బిజెపి కూడా దూరంగానే ఉంటుందని చెప్పాలి. ఇదే గినకు జరిగితే కడప ఎంపీ సీటు వైయస్ సౌభాగ్యమ్మ మరియు వైఎస్ అవినాష్ రెడ్డి గా మారే అవకాశం కనిపిస్తుంది. అయితే కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని జగన్ నియమిస్తే కచ్చితంగా సౌభాగ్యమ్మ ఇండిపెండెంట్ గా కడప ఎంపీ కి పోటీ చేస్తారు. ఇక ఇది కచ్చితంగా వైఎస్ అవినాష్ రెడ్డికి తలకాయ నొప్పి అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీరిద్దరిలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Recent Posts

Water | భోజనం తిన్న‌ వెంటనే నీరు తాగడం వల్ల కలిగే ప్రమాదాలు.. నిపుణుల హెచ్చరిక!

Water | చాలా మందిలో కనిపించే సాధారణ అలవాటు..భోజనం చేస్తూనే లేదా చేసిన వెంటనే నీళ్లు తాగడం. అయితే ఆరోగ్య…

35 minutes ago

EGG | గుడ్లను స్టోర్ చేయడంలో మీరు చేస్తున్న తప్పులు.. పాడైపోయిన గుడ్లను ఇలా గుర్తించండి

EGG | మార్కెట్లలో గుడ్లు చౌకగా లభించడంతో, చాలా మంది ఒకేసారి డజన్ల కొద్దీ గుడ్లు కొనుగోలు చేస్తున్నారు. అలాగే…

2 hours ago

Hibiscus Plant Vastu Tips | ఇంట్లో మందార మొక్క ఉండాలి అంటున్న వాస్తు శాస్త్రం..లక్ష్మీ దీవెనలతో పాటు ఆర్థిక శుభఫలితాలు!

Hibiscus Plant Vastu Tips | భారతీయ సంప్రదాయంలో మొక్కలు, పూలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పూజల్లో, వాస్తులో, ఆరోగ్య…

3 hours ago

GST 2.0 : బంగారం ధర దిగొస్తుందా..?

GST 2.0 Effect Gold Price Reduce : కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ వ్యవస్థలో తీసుకొచ్చిన తాజా సంస్కరణలు విప్లవాత్మకమని…

12 hours ago

Govt Jobs: దేశంలో ఎక్కువ జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు ఏవో తెలుసా..?

Best Govt Jobs : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎప్పటి నుంచీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. స్థిరమైన జీతం, భద్రమైన…

13 hours ago

Lokesh Delhi Tour : లోకేష్ ఢిల్లీ అంటే వణికిపోతున్న వైసీపీ

Lokesh Delhi Tour : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ తాజాగా ఢిల్లీ పర్యటన…

14 hours ago

Jagan : రోడ్ పై పార్టీ శ్రేణులు ధర్నా..ఇంట్లో ఏసీ గదిలో జగన్..ఏంటి జగన్ ఇది !!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మరోసారి రైతు సమస్యల పేరిట ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నెల 9వ తేదీన యూరియా…

15 hours ago

Harish Rao meets KCR: ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో హరీష్ రావు చర్చలు

Harish Rao met with KCR : BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో శనివారం…

16 hours ago