Women : మహిళలకి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. పదో తరగతి పాస్ అయితే అకౌంట్లోకి రూ.7 వేలు
Women : ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుంది. మహిళల కోసం అనేక ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి తెస్తుంటుంది. ఆ పథకంలోకి వస్తుంది భీమా సఖి యోజన. ఈ పథకం ద్వారా మహిళలకు నెలకు 7వేల రూపాయలు అందించనున్నారు. బీమా సఖి యోజన పథకాన్ని ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రారంభించారు.
Women : మహిళలకి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. పదో తరగతి పాస్ అయితే అకౌంట్లోకి రూ.7 వేలు
ఈ పథకం ద్వారా మహిళలకు శిక్షణ, ఉద్యోగ అవకాశాలను కల్పించడంతో పాటు వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా కృషి చేస్తారు. పదో తరగతి పాసైన వాళ్ళు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉండాలి. బీమా సఖి యోజన పథకం మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకానికి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకం కోసం వయసు ధ్రువీకరణ పత్రం, చిరునామా ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్టు సైజ్ ఫోటో కావల్సి ఉంటుంది. ఎల్ఐసి ఈ పథకాన్ని నిర్వహిస్తుండగా, మహిళలకు ఎల్ఐసీ ఏజెంట్లుగా ప్రత్యేక శిక్షణ, మొదటి మూడు సంవత్సరాలకు స్కాలర్షిప్ ఇస్తారు. స్కాలర్ షిప్ ఒక్కో ఏడాదికి ఒక్కో రకంగా ఉంటుంది. మహిళలు వార్షిక పనితీరు లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది. వారు అమ్మిన పాలసీల్లో 65శాతం వరకు కొనసాగాలి.
Uppal Chicken : బర్డ్ ఫ్లూ Bird Flu వ్యాప్తి నేపధ్యంలో ప్రజలు Chicken చికెన్ తినేందుకు భయపడుతున్న వేళ…
Perni Nani : ప్రస్తుతం ఏపీలో వైసీపీ Ysrcp , TDP Janasena కూటమి ప్రభుత్వం మధ్య వార్ జోరుగా…
Revanth Reddy : గత కొద్ది రోజులుగా KCR కేసీఆర్పై రేవంత్ రెడ్డి Revanth reddy విరుచుకు పడుతుండడం మనం…
AI video : కొందరికి కొన్ని ఊహాలు ఉంటాయి. ఒకప్పుడు అంటే వాటిని కళ్లారా చూసే అవకాశం ఉండేది కాదు.…
Nara Lokesh : మేకపాటి కుటుంబం mekapati family వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో YSr Congress Party గుర్తింపు లేదని…
YS Sharmila : ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి Ys Jagan ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ను…
Chiranjeevi’s Mother : మెగాస్టార్ చిరంజీవి Megastar Chiranjeevi తల్లి అంజనా దేవి Anjana Devi అనారోగ్య కారణాల వల్ల…
Maha Shivaratri 2025 Date : ప్రతి సంవత్సరము కూడా మహాశివరాత్రి Maha Shivaratri 2025 Date నే హిందువులు…
This website uses cookies.