Business Idea desai sisters helped her mother to start fashion brand
Business Idea : 58 ఏళ్ల హెతల్ దేశాయ్ తన కుమార్తెలు లేఖినీ, త్వరా దేశాయ్ లతో కలిసి ఫ్యాషన్ బ్రాండ్ ది ఇండియన్ ఎత్నిక్ ను ప్రారంభించారు. అంతే కాదు కోట్లలో డబ్బులను సంపాదిస్తూ… మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే వారికి ఇదంతా ఎలా సాధ్యం అయింది, వారికి ఈ ఆలోచన వంటివి ఎలా వచ్చాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.ముంబైకి చెందిన హెతల్ దేశాయ్ కి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం. ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేయకపోయినప్పటికీ… తన కూతుర్ల కోసం ఆమె బట్టలు డిజైన్ చేసే వాళ్లు.
అమ్మ డిజైన్ చేసిచ్చే బట్టలంటే లేఖినీ దేశాయ్, త్వరా దేశాయ్ లకు ఎంతో ఇష్టం. దాదాపు 30 ఏళ్లుగా వాళ్ల అమ్మే వారికి బట్టలను డిజైన్ చేస్తూ వస్తోంది. అయితే కూతళ్ల బట్టలను చూసిన వారి స్నేహితులంతా.. చాలా బాగున్నాయి మాకూ కావాలని అడిగేవారు. అయితే ఆ మాటలే వారి బిజినెస్ ప్రారంభించేందుకు బాటలు అయ్యాయి. అయితే తన కూతుర్ల సాయంతో… ఇంటి నుంచే హేతల్ దేశాయ్ తన బిజినెస్ ను ప్రారంభించింది.2016లో ప్రారంభమైన ది ఇండియన్ ఎత్నిక్ కో లో డిజైన్ చేసిన బట్టలను ఆమె కూతుళ్లే ప్రపంచానికి చూపిస్తున్నారు. అమ్మ తయారు చేసిన బట్టలు వేస్కొని మాడలింగ్ చేస్తూ… బట్టలు అమ్ముడుపోయేందుకు సాయపడుతున్నారు.
Business Idea desai sisters helped her mother to start fashion brand
అయితే ఆ అమ్మాయిలి వేస్కునే బట్టలే కాకుండా వారు చేసే రీల్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. సోషల్ మీడియా ద్వారా లక్షల ఫాలోవర్స్ ను సంపాదించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలు.. తల్లి హెతల్ దేశాయ్ కలిసి నెలకు 15 కోట్ల రూపాయలు సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే 58 ఏళ్ల వయసులో ఒక బట్టలను డిజైన్ చేస్తూ… కోట్లు సంపాదిస్తానని ఎప్పుడూ అనుకోలేదని హెతల్ చెబుతుంటారు. అయితే ఇదంతా చాలా సంతోషంగా ఉందని, తన కుమార్తెల వల్లే ఇదంతా సాధ్యం అయిందని వివరించారు.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
This website uses cookies.