Business Idea : సొంతంగా బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా.? అయితే ఈ ఐడియాలతో ట్రై చేయండి…!

Advertisement
Advertisement

Business Idea : చాలామంది చదువుకొని జాబ్ లు లేక ఖాళీగా ఉంటూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒక్కొక్క టైంలో సొంతంగా బిజినెస్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఇప్పుడు కొన్ని ఐడియాలతో బెస్ట్ బిజినెస్ అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… ఇప్పుడు శుభ్రమైన కెమికల్స్ లేని మందులు వలన పండే పంటలు పట్ల ప్రజల చూపు బాగా పడుతుంది. కెమికల్స్ వాడని ఆహారాలని తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పంట సాగు చేసే టైంలో కెమికల్స్ మందులను వినియోగించకుండా సేంద్రియ ఎరువులు వేసి పంటను సాగు చేస్తే ప్రజలు వాటిని కొనుగోలు చేయడానికి బాగా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో దానిని మనం వ్యాపారంగా కూడా చేసుకోవచ్చు. సహజంగా అరటి కాండం పనికిరానిదిగా దానిని పడేస్తూ ఉంటారు.

Advertisement

అయితే ఈ అరటి కాండం మీ బిజినెస్ కి ఒక ఆదాయం వనరుగా మారితే మాత్రం మంచి ధనం పొందవచ్చు. రైతులు అరటి పంట పండించే రైతులు సహజంగా దాని కాండాన్ని పడేస్తూ దీని పర్యావరణం మరియు నెల రెండిటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇక దాంతో నేల సారం తగ్గిపోతుంది. అయితే ఈ కాండంను సేంద్రియ ఎరువుగా మార్పిడి చేయడం వలన చాలా ప్రయోజనం ఉంటుంది. ఈ కెమికల్ లేని కంపోస్ట్ ని ఎలా తయారు చేయాలి… అన్నిట్లో ఫస్ట్ ది మీరు గొయ్యిని తీయాలి. అందులో ఆవు పేడ, అరటి కాండం, కలుపు మొక్కలు కాండంతో పాటు ఈ గొయ్యిలో వెయ్యాలి. దీంతోపాటు డీకంపోస్ కూడా స్ప్రే చేస్తూ ఉండాలి. ఈ కాండం మరియు ఇతర పదార్థం సేంద్రియ ఎరువుగా కుళ్ళుతూ ఉంటుంది. దీనిని రైతులు వారి పంట చేలలోవేసి మంచి పంట సాగు చేయడానికి వినియోగించవచ్చు.

Advertisement

If you want to start your own Business Idea try these ideas

మనం దీనిని మార్కెట్లోకి తీసుకెళ్లడం వలన కొనుగోలు చేయవచ్చు. బారి లాభాన్ని కూడా అందుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం కూడా కెమికల్ ఎరువుల స్థానంలో సేంద్రీయ ఎరువులను ఉపయోగాన్ని బాగా సపోర్ట్ చేస్తుంది. సేంద్రియ ఎరువు తయారీకి పెద్దగా ధనం కూడా ఖర్చు అవ్వదు. దానివలన దీని నుండి సంపాదన అలాగే నికర లాభం సుమారు ఒకే విధంగా ఉంటాయి. ఈ కెమికల్ లేని ఎరువులు పై ప్రభుత్వం ఒక అవగాహన ఇస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రియ ఎరువు వినియోగించేలా ప్రజల్ని సపోర్ట్ చేస్తున్నాయి. దాని లక్షణాలపై రైతులకు ఒక అవగాహన కలిగేలా చేస్తున్నారు. దానికి సంబంధించి రైతులకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఈ సేంద్రియ ఎరువుని వినియోగించడం వలన భూమి యొక్క సారవంతమైన శక్తిని కోల్పోకుండా రసాయన రహిత కూరగాయలు మరియు ధాన్యాలు, పొందడం వల్ల ప్రజలు ఆరోగ్యం కూడా పాడవకుండా ఉంటుంది.

Advertisement

Recent Posts

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

23 mins ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

1 hour ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

2 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

11 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

12 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

13 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

14 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

15 hours ago

This website uses cookies.