
Naraka lokam : అమ్మో... నరకం ఇలా ఉంటుందా.. మరణించాక ఆత్మ ఎన్ని రోజులకు అక్కడికి చేరుకుంటుంది...!
Naraka lokam : పాపాలు చేస్తే యముడు నరకానికి తీసుకెళ్లి సలసలా మరిగే నూనెలో అప్పడం వేయించినట్టు వేయిస్తాడని మనం చాలా సినిమాల్లో చూసాం.. మరి ఈ సినిమాల్లో చూపించినట్లుగా నరకం అనేది నిజంగా ఉందా.. ఉంటే అది ఎక్కడ ఉంది.. నరకంలో ఏ తప్పుకు ఏ శిక్ష వేస్తారు. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.. గరుడ పురాణం ప్రకారం యమలోకం మన భూమికి 86 వేల యోజనాలు అనగా 11 లక్షల ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో నైరుతి దిక్కులో ఉంటుంది. నరకలోకానికి అధిపతి యమధర్మరాజు. ఇక్కడ యముడికి సహాయకుడిగా చిత్రగుప్తుడు వ్యవహరిస్తాడు. భూమి మీద ఎక్కడ ఏం జరుగుతుందో సాటిలైట్స్ ద్వారా మనం తెలుసుకుంటున్నట్లే యమలోకంలో చీఫ్ అకౌంటెంట్గా విధులు నిర్వహించే చిత్రగుప్తుడు ఈ భూమి మీద జీవులు చేసే ప్రతి కర్మను పంచభూతాల ద్వారా సేకరిస్తూ ఆ డేటాని తన దగ్గర ఉన్న డేటాబేస్ లో పొందుపరుస్తూ ఉంటాడు.
తన రికార్డ్స్ లో ఉన్న జీవికి ఎక్స్పైరీ డేట్ సమీపించగానే శరీరం నుండి ఆత్మను వేరు చేసి దాన్ని సూక్ష్మ శరీరంలోనికి ప్రవేశపెట్టి ముందు ప్రవేశపెట్టడం చిత్రగుప్తుని యొక్కవిదీ.. పాప పుణ్యాలను చిత్రగుప్తుడు చెప్పిన దాని బట్టి విచారించిన యమధర్మరాజు అతని పాపాలను బట్టి వివిధ రకాల శిక్షలను విధిస్తాడు. జీవుడు ప్రయాణించి ప్రయాణించి 171 రోజుకి యముని సోదరుడు విచిత్ర భవనం అనే నగరానికి చేరుకుంటారు.. ఆ తర్వాత నరకానికి వెళ్ళినప్పుడు యముడు వారి పాపాలను బట్టి శిక్ష వేస్తూ ఉంటాడు. ఇతరుల భార్యని అపహరించి తమ వాంఛలను తీర్చుకునే వారిని ఆపకుండా పాములతో కరిపిస్తూ ఉంటారు.. తప్త సూర్మి వావి వరసలు మరిచి వరుస కాని వారితో శృం.. చేసే వారికి ఈ శిక్షను అమలు చేస్తారు. ఇలా చేసిన వారిని లోహంతో చేయబడిన పురుష స్త్రీ రూపాలను సలసలా మరిగించి వాటిని కౌగిలించుకునేలా చేస్తారు. బ్రాహ్మణులు పేదలను హింసిస్తూ వారి ఆభరణాలను దోచుకునే వారికి ఈ శిక్షను విధిస్తారు.
ఇక్కడ పాపి శరీరాన్ని కణకణా మండే ఇనుప కడ్డీలు మీద ఉంచి సూదిగా ఉన్న ఇనుప పూజలతో గుచ్చుతూ దండిస్తారు. ఇక్కడ పదునైన ముళ్ళు ఉన్న బూరుగు చెట్టు మీదకి కించి తాళ్లతో మెడకు బిగించి కిందకు లాగుతారు. గాడిదలను పెంచి వేటనే వృత్తిగా పెట్టుకున్న బ్రాహ్మణులను ఇక్కడ అంప కోలాల చే వేటాడి క్రూరంగా హింసిస్తారు. ఇక లాలా భాక్ష ఎవరైతే వారి భార్యను తన అవసరానికి వాడుకుని డబ్బు సంపాదిస్తారో.. అలాంటి వారికి ఏ సెక్షన్ విధిస్తారు. ఇక్కడ వీర్యముతో నిండిన పెద్ద చెరువులో పడవేసి దానిని తగిస్తారు.. ఆచారములను సక్రమంగా పాటించని వారిని ఇక్కడ మలమూత్రాదులచే నిండిన చెరువున పడవేస్తారు. ఇక 17వది సారమే యువతరం ఊరు మీద పడి దోచుకొనుట విషము పెట్టుట.m వంటి పాపములు చేసిన వారిని చాకులాంటి పదునైన పళ్ళు కలిగిన 700 కుక్కల మధ్యలో పాడవేసి వాటితో వారిని కరిపిస్తారు.. సూలాప్రోధము జంతువులను హింసిస్తూ వాటితో డబ్బు సంపాదించే వారికి ఈ శిక్షను విధిస్తారు. ఇక్కడ పాపిని ఉరికంబానికి వేలాడు తీసి సూలాలతో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి వారి మాంసాన్ని కాకులకు గద్దలకు ఆహారంగా వేస్తారు..
Seetharampuram : మిర్యాలగూడ పట్టణంలోని 44వ వార్డు సీతారాంపురంలో భారత రాష్ట్ర సమితి ( BRS ) పార్టీ నూతన…
Mutchintalapally Municipality : మూడుచింతలపల్లి మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ Congress Party హస్తగతం చేసుకుంటుందని మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు…
Constable Soumya : హైదరాబాద్ రాష్ట్రంలో ఎక్సైజ్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని…
Jogi Ramesh : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో సెగలు పుట్టించే పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి నారా లోకేష్…
Farmers : Budget 2026 -27 : కేంద్ర బడ్జెట్ 2026-27లో అన్నదాతలకు అద్భుతమైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. వ్యవసాయ, ఉద్యానవన…
Mahesh Babu - Balakrishna : టాలీవుడ్లో Tollywood సూపర్ స్టార్ మహేష్ బాబు Superstar Mahesh Babu ,…
KCR : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో phone tapping case తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.…
Prabhas : మారుతి దర్శకత్వంలో Maruti Direction ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం ‘ది రాజాసాబ్’ అనుకున్న స్థాయిలో విజయం…
This website uses cookies.