Zodiac Signs : 30 సంవత్సరాల తర్వాత 2025లో శని రాహువుల కలయికతో వీరికి విపరీత రాజయోగం...!
Zodiac Signs : 2025 సంవత్సరంలో ముఖ్య గ్రహాలు శని రాహుల కలయికలు జరగబోతున్నాయి. ఈ ఏడాది శని రాహు కేతువులు మరియు గురు గ్రహాలు తమరాశిని మార్చుకుంటాయి. 2025లో కుంభరాశి నుంచి శని మార్చి నెలలోకి మీనరాశిలోకి వెళ్తాడు.
Zodiac Signs : 30 సంవత్సరాల తర్వాత 2025లో శని రాహువుల కలయికతో వీరికి విపరీత రాజయోగం…!
శని రాహులు అప్పటికే అక్కడే ఉన్న రాహువుతో సంయోగం చెందుతాయి. 30 సంవత్సరాల తర్వాత మీన రాశిలోకి శని రాహులు అరుదైన కలయికలు జరుగుతుంది. ఇది అనేక రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. శని రాహుల్ కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి రాబోతుంది. ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం.
మేషరాశి : మీన రాశిలోకి శని, రాహు వచ్చి చేరుట వలన మేష రాశి వారి జాతకం నక్క తోక తొక్కినట్లుగా మారుతుంది. రాహు మేషరాశిలో 12వ స్థానంలో శనితో కలుస్తున్నాడు. కావున వీరు ఆర్థికంగా బలపడతాడు. ఇటువంటి సమయంలో కొత్త పనులను ప్రారంభిస్తే శుభాలు జరుగుతాయి. ఈ సంవత్సరం వరకు మేష రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. వైవాహిక జీవితంలో కూడా సంతోష దాయకంగా ఉంటుంది. ఇది మేష రాశి వారికి అదృష్ట కాలం.
వృషభ రాశి : మీనరాశిలో శని, రాహుల సంయోగం కారణంగా వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది, రాహువు వృషభ రాశిలో 12వ స్థానంలో శనితో కలవబోతున్నాడు. ఉద్యోగం చేసే వారికి పనిలో పురోగతి ఉంటుంది. మీ రాశి వారు తిరుగులేని ఫలితాలను పొందుతారు. చేసే వృత్తిలో ఉన్న అధికారులు మెప్పును పొందుతారు. ధనార్జన మార్గాలు పెరుగుతాయి.
తులారాశి : ఈ రాశి వారికి శని, రాహుల్ కలయిక శుభ ఫలితాలను ఇస్తాయి. 2025 ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో ఉన్నవాళ్లు మంచి అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. వీరి దాంపత్య జీవితం చాలా సుఖంగా ఉంటుంది. ఇటువంటి సమయంలో రాజభోగాలను అనుభవిస్తారు. కుటుంబంలో సంతోషమైన వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారికి సంపదలు ఇచ్చే సమయం.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.