Categories: DevotionalNews

Ratha Saptami : నేడు మాఘ శనివారం.. రథసప్తమి తర్వాత రోజు గ్లాసు పసుపు నీటితో ఇలా చేస్తే చాలు.. కోట్లు వచ్చి పడతాయి…!

Advertisement
Advertisement

Ratha Saptami : శనివారం అనేది వారంలో ఏడవ రోజు. శుక్రవారం ఇది మధ్యలో ఉంటుంది. ఈ శనివారాన్ని స్థిర వారం అని కూడా అంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామికి పవిత్రమైన రోజుగా భావిస్తారు.కావున రథసప్తమి తర్వాత వచ్చే శనివారం రోజున ఈ పరిహారం చేస్తే చాలు కోట్లు వచ్చి పడతాయి. ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.. రథసప్తమి తరువాత శనివారం నాడు ఉదయాన్నే మీరు స్నానం చేసిన తర్వాత మీరు ఇంట్లోని పూజా మందిరంలో కచ్చితంగా దీపారాధన చేయాలి. అంటే ఈ రోజున మీరు ఇంట్లో దీపం వెలిగిస్తే కనుక సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాత కచ్చితంగా దీపారాధన చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒక గాజు గ్లాసు నీటిని తీసుకొని దానిలో ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి.

Advertisement

మనం తయారు చేసుకున్న పసుపు అనేది ఎంత పవిత్రమైనదో మనందరికీ తెలుసు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువు. మంగళప్రధమైంది, శుభప్రదమైనది, ప్రతి శుభకార్యంలో పసుపు కుంకుమ లేనిది ఏ పని కూడా మొదలుపెట్టరు. అలాగే ప్రతి పూజలో ప్రతి వ్రతంలో కూడా పసుపును కచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం అలాగే నెగటివ్ ఎనర్జీని తొలగించే అత్యంత అద్భుతమైన శక్తి కూడా ఈ పసుపుకు ఉంటుంది. కాబట్టి ఈ పసుపు నీళ్లలో మీరు ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి. ఆ గాజు గ్లాస్ ని చేతిలోకి తీసుకొని మా ఇంట్లో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా కానీ బయటకు వెళ్ళిపోవాలి. మాకు ఉన్న బాధల నుండి మాకు విముక్తి కావాలి..

Advertisement

ఆర్థిక సమస్యలు మమ్మల్ని వదిలి బయటికి వెళ్లిపోవాలి. అలాగే మీ జీవితంలో అలాగే మీ కుటుంబ సభ్యులకు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని మనస్సులో సంకల్పం చెప్పుకొని మీ యొక్క ఇంటి ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చి గుమ్మానికి ఇరువైపులా పసుపు నీటిని మీ చేతి వేళ్ళతో చిలకరించండి. ఈ విధంగా అన్ని గదుల్లో అన్ని గోడలకు చేసిన తర్వాత మీ యొక్క వంట గదిలోకి వచ్చి మీ వంటగదిలో కూడా టైల్స్ ఉంటాయి కదండీ. చిలకరించిన తర్వాత మిగిలిన నీటిని సింక్లో పారబోసి ఆపైన మరికొన్ని నీళ్లను పోసి గ్లాస్ ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా పసుపు నీళ్లతో మీ ఇల్లు అంతా కూడా శుద్ధి అయిపోయింది అన్నమాట. అంటే గంగాజలంతో మీరు ఇంటిని మొత్తం కూడా శుభ్రం చేసినంత ఫలితం మీకు దక్కుతుంది.. మీకు ఆర్థికంగా గణనీయమైన పురోగతి లభిస్తుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఇళ్లు శుద్ధి అవుతుంది. ఇక మీ ఇంటర్ లక్ష్మీదేవి అడుగుపెడుతుంది.

Advertisement

Recent Posts

India : ఇండియాపై క‌న్నెర్ర చేసిన ప్ర‌కృతి… రిపోర్ట్‌తో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి…!

India : మన దేశాన్ని ప్రకృతి పగబట్టిందా? అంటే అవును అనిపిస్తుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితులు ప్ర‌జ‌ల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.…

9 hours ago

Trisha : ఎంత బ్ర‌తిమాలినా విన‌లేదు.. త్రిష వ‌ల‌న నా జీవితం నాశనం అయిందంటూ సంచ‌ల‌న కామెంట్స్

Trisha : సౌత్ అగ్ర నటీమణుల్లో త్రిష ఒకరు. నాలుగు పదుల వయసులో కూడా త్రిష డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.…

10 hours ago

UPSC కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్ విడుద‌ల‌.. సెప్టెంబర్ 24 వరకు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం..!

UPSC  : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత…

11 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్ అనారోగ్య ప‌రిస్థితి తెలుసుకొని చ‌లించిపోయిన చిరు, చ‌ర‌ణ్‌.. వెంట‌నే ఏం చేశారంటే..!

Fish Venkat : టాలీవుడ్‌లో కొంద‌రు స్టార్స్ ఒకానొక‌ప్పుడు ఓ వెలుగు వెలిగి ఇప్పుడు మాత్రం చాలా దారుణ‌మైన స్థితిని…

12 hours ago

Eating Food : ఆహారం తినడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..?

Eating Food : హిందూమతంలో జీవశాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వాస్తు దోషాలు యొక్క ప్రభావం జీవితంపై కూడా పడుతుందనేది…

13 hours ago

Pithapuram : పిఠాపురంలో ఏం జ‌రుగుతుంది.. వ‌ర్మ వ‌ర్సెస్ జ‌న‌సేన‌ ?

Pithapuram : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయ‌డంతో ఆ పేరు నెట్టింట తెగ మారుమ్రోగింది.పిఠాపురం వైపు ప్ర‌జ‌లు క్యూలు…

14 hours ago

Tonsils : ట్యాన్సిల్ నొప్పిని ఇంటి నివారణలతో కూడా తగ్గించవచ్చు… ఎలాగంటే…!

Tonsils : మనకు జలుబు చేస్తే ట్యాన్సిల్స్ రావడం కామన్. అయితే ఈ టాన్సిల్స్ నాలుక వెనక గొంతుకు ఇరువైపులా…

17 hours ago

Internet : ఇంటర్నెట్ అడిక్షన్ ను ఈజీగా వదిలించుకోవచ్చు… ఎలాగో తెలుసా…!!

Internet  : ప్రస్తుత కాలంలో ఎంతోమంది మద్యం మరియు గంజాయి, పొగాకు లాంటి చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి వారి…

18 hours ago

This website uses cookies.