శ్రీవారి దర్శనానికి 15 గంటలు నిల్చుంటున్న భక్తులు… | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

శ్రీవారి దర్శనానికి 15 గంటలు నిల్చుంటున్న భక్తులు…

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠ తిరుపతి క్షేత్రం భక్తుల కోరిన కోర్కెలను తీర్చ్ దైవంగా పేరొందిన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామివారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలలో తో పాటు దేశ విదేశాలనుంచి ఎంతోమంది భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారి క్షేత్రానికి వస్తున్నారు. బాగా రద్దీ పెరిగిపోయింది అన్ని కంపార్ట్మెంట్లలో జనాలు శ్రీవారి దర్శనానికి వేచి చూస్తున్నారు బయట కూడా శ్రీవారి దర్శనం కోసం 15 గంటల క్యూలో నిలుచుంటున్నారు అని టిడిపి […]

 Authored By rohini | The Telugu News | Updated on :4 July 2022,6:00 am

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠ తిరుపతి క్షేత్రం భక్తుల కోరిన కోర్కెలను తీర్చ్ దైవంగా పేరొందిన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామివారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలలో తో పాటు దేశ విదేశాలనుంచి ఎంతోమంది భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారి క్షేత్రానికి వస్తున్నారు. బాగా రద్దీ పెరిగిపోయింది అన్ని కంపార్ట్మెంట్లలో జనాలు శ్రీవారి దర్శనానికి వేచి చూస్తున్నారు బయట కూడా శ్రీవారి దర్శనం కోసం 15 గంటల క్యూలో నిలుచుంటున్నారు అని టిడిపి అధికారులు సమాచారం అందిస్తున్నారు. తిరుమల తిరుపతి శ్రీవారి నీ నిన్న 64,628 మంది దర్శించగా 41,613 మంది భక్తులు తలనీలాలను సమర్పించినట్లు సమాచారం అలాగే భక్తులు హుండీలలో వేసిన కానుకలైతే 3.47 కోట్లు వచ్చినట్లు సమాచారం.

ఆపద మోక్కులవాడు శ్రీనివాసుడు కొలువైన దివ్య పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి సాధారణంగా వేసవి లో భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు అయితే ఈసారి ఊహించని విధంగా జులై మొదలైన దగ్గర నుంచి భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు ఎందుకనగా కరోనా కారణంగా భక్తులు మూడు సంవత్సరాల బట్టి శ్రీవారి దర్శనానికి రానందున ఇప్పుడు కరోనా కొద్దిగా తగ్గు ముఖం పట్టినందున కారణంగా భక్తులు ఈ సంవత్సరంలో భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది అని చెప్తున్నారు టిడిపి అధికారులు ఈ సంవత్సరంలో రికార్డు సాయిలు భక్తులు అనుమతిస్తున్న నేపథ్యంలో అందువలన తిరుమల శ్రీవారి దర్శనంలో భక్తుల సందడి బాగా కనిపిస్తుంది అంటున్నారు.

Devotees stand for 15 hours for darshan of Srivari

Devotees stand for 15 hours for darshan of Srivari

అందువలన శ్రీవారి దర్శనానికి భక్తులకు 15 గంటల సమయం వరకు క్యూలో ఉండాల్సి వస్తున్నట్లు సమాచారం అయితే భక్తుల రద్దీ పెరిగిపోయిన నేపథ్యంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నారాయణ గిరి వనంలో క్యూ లో నిలుచున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నట్లు అధికారులు సమాచారం అందజేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోవడంతో శ్రీవారి ఆలయంలో కానుకలు కూడా రికార్డు స్థాయిలో ఉంటుంది అయితే ఇంకొక పక్క బయటనే నిద్రించే పరిస్థితి కూడా భక్తులలో కనిపిస్తుంది. మొత్తానికి శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం వరకు క్యూలో వేచి చూడాల్సి వస్తుంది భక్తులు

Also read

rohini

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది