seven rules are followed Dhana Lakshmi Devi Natyam will be in your house
Lakshmi Devi : దీపావళి పండుగ త్వరలోనే రానుంది. దీపావళికి లక్ష్మి దేవిని పూజిస్తారు. దీపావళి పండుగ లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. లక్ష్మీదేవిని సంపదల దేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సంపన్నమైన సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే దీపావళి రోజున మీ రాశి ప్రకారం లక్ష్మీ మంత్రాలను పట్టిస్తూ లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ముందుగా మేష రాశి వారు ” ఓం ఐం క్లీం సౌః “అనే మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యల నుంచి సులువుగా బయటపడతారు. తరువాత వృషభ రాశి వారు ” ఓం ఐం క్లీం శ్రీః ” అని మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవి పూజించాలి. ఇలా చేస్తే అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
మిధున రాశి వారు ” ఓం క్లీం ఐ సౌః ” మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవి ఆరాధిస్తే ఆదాయం పెరుగుతుంది మరియు డబ్బులు సమస్యలు తొలగిపోతాయి. కర్కాటక రాశి వారు ” ఓం ఐం క్లీం శ్రీః ” అని భక్తితో మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవి ఆరాధించాలి. ఇలా చేస్తే అన్ని విషయాలలో విజయాలు సాధిస్తారు. తర్వాత సింహ రాశి వారు ” ఓం హ్రీం ఐం సౌః ” అనే మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కన్య రాశి వారు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం శ్రీం ఐం సౌః నీ మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవి పూజించాలి. ఎప్పుడు వీలైతే అప్పుడు లక్ష్మీ నామస్మరణ చేయడం వలన కరుణా కటాక్షాలు కలుగుతాయి. తులా రాశి వారు ” ఓం శ్రీం క్లీం హ్రీం సిద్ధలక్ష్మి నమః ” అనే మంత్రాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన జీవితం ఆనందం మరియు శ్రేయస్సుతో నిండి ఉంటుంది.
Do these Lakshmi Devi Pooja in Diwali
వృశ్చిక రాశి వారు ఇంట్లో సిరిసంపదలు కలగాలంటే అమ్మవారిని ” ఓం ఐం క్లీం సౌః ” అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేయాలి. దేవి యొక్క పరి పూర్ణ అనుగ్రహం పొందవచ్చు. ధనస్సు రాశి వారు ” ఓం హ్రీం క్లీం సౌః ” అనే మంత్రాన్ని ధ్యానించాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో సానుకూల శక్తి మరియు అన్ని ప్రయత్నాలలో విజయం కలుగుతుంది. మకర రాశి వారు ” ఓం ఐం క్లీం హ్రీం శ్రీం సౌః ” అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వలన త్వరలోనే ఆదాయం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటానికి కుంభ రాశి వారు ” ఓం హ్రీం ఐం క్లీం శ్రీం ” అనే మంత్రాన్ని ధ్యానించాలి. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా కుంభరాశి వారు లక్ష్మీదేవి విశేష అనుగ్రహాన్ని పొందుతారు. మీనా రాశి వారు ” ఓం హ్రీం క్లీం సౌః ” అనే మంత్రాన్ని జపించడం వలన అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. ఇలా ఒక్కో రాశి వారు ఒక్కో మంత్రం జపించడం వలన ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు.
Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో…
Tiffin : మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం (టిఫిన్) చాలా ముఖ్యం. అల్పాహారం మానేస్తే…
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
This website uses cookies.