
seven rules are followed Dhana Lakshmi Devi Natyam will be in your house
Lakshmi Devi : దీపావళి పండుగ త్వరలోనే రానుంది. దీపావళికి లక్ష్మి దేవిని పూజిస్తారు. దీపావళి పండుగ లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. లక్ష్మీదేవిని సంపదల దేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సంపన్నమైన సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే దీపావళి రోజున మీ రాశి ప్రకారం లక్ష్మీ మంత్రాలను పట్టిస్తూ లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ముందుగా మేష రాశి వారు ” ఓం ఐం క్లీం సౌః “అనే మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యల నుంచి సులువుగా బయటపడతారు. తరువాత వృషభ రాశి వారు ” ఓం ఐం క్లీం శ్రీః ” అని మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవి పూజించాలి. ఇలా చేస్తే అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
మిధున రాశి వారు ” ఓం క్లీం ఐ సౌః ” మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవి ఆరాధిస్తే ఆదాయం పెరుగుతుంది మరియు డబ్బులు సమస్యలు తొలగిపోతాయి. కర్కాటక రాశి వారు ” ఓం ఐం క్లీం శ్రీః ” అని భక్తితో మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవి ఆరాధించాలి. ఇలా చేస్తే అన్ని విషయాలలో విజయాలు సాధిస్తారు. తర్వాత సింహ రాశి వారు ” ఓం హ్రీం ఐం సౌః ” అనే మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కన్య రాశి వారు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం శ్రీం ఐం సౌః నీ మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీదేవి పూజించాలి. ఎప్పుడు వీలైతే అప్పుడు లక్ష్మీ నామస్మరణ చేయడం వలన కరుణా కటాక్షాలు కలుగుతాయి. తులా రాశి వారు ” ఓం శ్రీం క్లీం హ్రీం సిద్ధలక్ష్మి నమః ” అనే మంత్రాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన జీవితం ఆనందం మరియు శ్రేయస్సుతో నిండి ఉంటుంది.
Do these Lakshmi Devi Pooja in Diwali
వృశ్చిక రాశి వారు ఇంట్లో సిరిసంపదలు కలగాలంటే అమ్మవారిని ” ఓం ఐం క్లీం సౌః ” అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేయాలి. దేవి యొక్క పరి పూర్ణ అనుగ్రహం పొందవచ్చు. ధనస్సు రాశి వారు ” ఓం హ్రీం క్లీం సౌః ” అనే మంత్రాన్ని ధ్యానించాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో సానుకూల శక్తి మరియు అన్ని ప్రయత్నాలలో విజయం కలుగుతుంది. మకర రాశి వారు ” ఓం ఐం క్లీం హ్రీం శ్రీం సౌః ” అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వలన త్వరలోనే ఆదాయం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటానికి కుంభ రాశి వారు ” ఓం హ్రీం ఐం క్లీం శ్రీం ” అనే మంత్రాన్ని ధ్యానించాలి. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా కుంభరాశి వారు లక్ష్మీదేవి విశేష అనుగ్రహాన్ని పొందుతారు. మీనా రాశి వారు ” ఓం హ్రీం క్లీం సౌః ” అనే మంత్రాన్ని జపించడం వలన అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. ఇలా ఒక్కో రాశి వారు ఒక్కో మంత్రం జపించడం వలన ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు.
USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…
MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…
KBR Park : హైదరాబాద్లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…
సినిమా రంగంలో పాత సూపర్ హిట్ చిత్రాల టైటిళ్లను మళ్ళీ వాడుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఒక సినిమా…
Chiranjeevi Davos : స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) సదస్సు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర…
Kisan Vikas Patra 2026 : డబ్బు పొదుపు చేయడం చాలామందికి సాధ్యమే. కానీ ఆ పొదుపును ఎలాంటి రిస్క్…
Gold Price on Jan 21 : అంతర్జాతీయ అనిశ్చితి - సురక్షిత పెట్టుబడిగా బంగారం ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న…
Karthika Deepam 2 Today Episode : కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ నవ్వులు, భయాలు,…
This website uses cookies.