Varalakshmi Vratam : ఈరోజు వరలక్ష్మి వ్రతం. చాలా శక్తివంతమైన రోజు ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఇలా చేస్తే బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవుతారు.. స్త్రీలు సుమంగళిగా ఉండడం కోసం వరలక్ష్మీ వ్రతం చేస్తారు. లక్ష్మీదేవి సంపదలని ఇచ్చే తల్లి. వరలక్ష్మి దేవి నీ నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైన వ్రతం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగాను ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదను ఇచ్చే తల్లి. మరి ఇలాంటి వరలక్ష్మి వ్రతం రోజున ఇంతటి శక్తివంతమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున ఈ ఒక్క పరిహారం చేసుకుంటే మీ ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది.
ఎంతో పేద స్థితిలో ఉన్నవారు సైతం కోటీశ్వరులు అయ్యేటువంటి అవకాశం మెండుగా ఉంటాయి ఈ వరలక్ష్మీ వ్రతం రోజు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా కేవలం ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్లిపోయి బిచ్చగాడి స్థానంలో ఉన్న వాళ్ళైనా సరే కోటీశ్వరుడుగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు మెరుగుపడతాయి. కాబట్టి ఎవరికైతే ఆర్థిక కష్టాలు ఉన్నాయో ఆర్థికంగా సతమతమవుతున్నారో ఎవరైతే తమ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు రావాలి అని కోరుకుంటున్నారో ఆర్థికంగా బాగుపడటానికి లక్ష్మీ కటాక్షం కలగటానికి లక్ష్మి ఎవరింట్లో అయితే స్థిర నివాసాన్ని ఏర్పరుచుకోవాలి అని కోరుకుంటున్నారో అలాంటి వాళ్లంతా కూడా కేవలం ఉప్పుతో ఈ పరిష్కారం చేసుకోవచ్చు. మరి ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. మీ జీవితంలో మేలు కలుగుతుంది.
ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. దీనికోసం ఒక గాజు గిన్నెను తీసుకొని దాని నిండుగా రాళ్ల ఉప్పుని నింపి దానిలో పసుపు కుంకుమ తో అడ్డపు గీతలు గీయాలి. ఇది ఉదయం వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత రాత్రి సమయంలో ఎవ్వరూ లేని సమయంలో ఈ పరిహారాన్ని చేసుకోవాలి. గిన్నెను పట్టుకొని మీ ఇంట్లో అన్ని గదులలో తిరగాలి . అలా ప్రతి గది తిరిగిన తర్వాత ఎవ్వరు నడవని చోటు చూసి ఆ గిన్నెని ఎనిమిది గంటల పాటు అలా ఉంచాలి. మరుసటి రోజు దానిని ఒక బకెట్ నీటిలో వేసి ఉప్పుని కరిగించాలి. ఈ విధంగా చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంత పోయి అంత శుభమే జరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట తాండవం చేస్తుంది..
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.