
Vastu Tips : మీ పూజ గదిలో ఈ దేవుళ్ళ విగ్రహాలను కలిపి పెడుతున్నారా.... వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది...?
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టే వస్తువులు అయినా,దేవుని విగ్రహాలైనా సరే వీటి విషయంలో చాలా జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే, వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులైన దేవుళ్ళ విగ్రహాలలో తప్పులు చేసిన ఆ ప్రభావం ఇంటిలో ఉంటుంది. దీనివల్ల ప్రతికూల శక్తులు ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వాస్తు శాస్త్రం ప్రకారం పూజగది అంటే ఎంతో పవిత్రమైన స్థలం. స్థలంలో దేవతా విగ్రహాలను పెట్టి పూజించడం శుభప్రదం. అయితే కొన్ని దేవతలు దేవుళ్లకు సంబంధించిన చిత్రపటాలు పెట్టుకోవడం అశుభంకరం. ఏ రకమైన దేవుళ్ల విగ్రహాలను లేదా పటాలను మీ పూజ గదిలో పెట్టుకోకూడదు వివరంగా తెలుసుకుందాం.
Vastu Tips : మీ పూజ గదిలో ఈ దేవుళ్ళ విగ్రహాలను కలిపి పెడుతున్నారా…. వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది…?
వాస్తు శాస్త్రం ప్రకారం పూజగది ఎంతో పవిత్రమైనది. ఎప్పుడూ కూడా పూజ గది శుభ్రంగా ఉండాలి. అంతే కాదు, కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం చాలా ముఖ్యం. చాలామంది తెలిసి తెలియక పూజ గదిలో ఇలాంటి దేవుళ్లను లేదా దేవతల విగ్రహాలను పెట్టే విషయాలలో వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల ఇంట్లో సానుకూల శుద్ధి వస్తుందని నమ్ముతారు. లేకుంటే ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి. దానివల్ల మీ ఇంట్లో సమస్యలను సృష్టిస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో పూజ స్థలం చాలా పవిత్రమైనది. మందిరం ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో శ్రీకృష్ణుడు,రాధా రాణి విగ్రహాలను కలిపి ఉంచడం శుభప్రదం. మరికొన్ని దేవుళ్ళ విగ్రహాలను కలిపి ఉంచడం వల్ల అశుభానికి దారితీస్తుంది అంటున్నారు నిపుణులు. ఏ దేవతల విగ్రహాలను, మీ ఇంట్లో ఉన్న దేవుళ్ళ ఫోటోలతో కలిపి ఉంచకూడదు తెలుసుకుందాం. శాస్త్రం ప్రకారం విష్ణువు శివలింగానికి కలిపి పూజ గదిలో ఎప్పుడూ ఉంచకూడదు. ఎందుకంటే రెండిటిని పూజించే పద్ధతి భిన్నంగా ఉంటుంది.విష్ణువు శివలింగాన్ని కలిపి ఉంచడం వల్ల శుభ ఫలితాలు కంటే ఎక్కువ అశుభ ఫలితాలు కలుగుతాయి. పొరపాటున అయినా కూడా పూజ గదిలో బ్రహ్మ, విష్ణు,మహేశ్వరుల విగ్రహాలను కలిపి ఉంచవద్దు. త్రిమూర్తులు ఉన్న ఫోటోలు కూడా పెట్టుకోవద్దు. వాస్తు శాస్త్రం ప్రకారం మరణించిన బంధువుల ఫోటోలు లేదా విగ్రహాలను పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదు. ఇంకా,కాళికాదేవి శనీశ్వరుడు రాహువు, కేతు వంటి పటాలను పూజ గదిలో అస్సలు ఉంచకూడదు.ఎందుకంటే, ఈ దేవతలందరూ ఉగ్ర స్వరూపాన్ని కలిగి ఉంటారు.వీరికి ప్రత్యేక తాంత్రిక ఆచారాల ద్వారా పూజిస్తారు.అంతేకాదు, ఆగ్రహంతో ఉండే అమ్మవారి విగ్రహం లేదా, ఉగ్రరూపంలో ఉన్న దేవత విగ్రహాన్ని పూజ గదిలో ఉంచకూడదు. సానుకూల శక్తి కోసం విగ్రహాలను సంతోషకరమైన ఆశీర్వదించిన మాత్రమే శుభప్రదంగా పరిగణించబడుతుంది.
Pomegranate Juice : “ఒక దానిమ్మ పండు వంద వ్యాధులను నయం చేస్తుంది” అనే సామెత మనకు తెలిసిందే. అయితే…
Chanakya Niti : వేల సంవత్సరాల క్రితం జీవించిన ఆచార్య చాణక్యుడు ప్రతిపాదించిన జీవన విధానాలు, వ్యూహాలు నేటి ఆధునిక…
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
This website uses cookies.