Categories: DevotionalNews

Sagittarius : ఆగస్టు 1పౌర్ణమి తర్వాత ధనస్సు రాశి వారికి ఐదు శుభవార్తలు..!

Advertisement
Advertisement

Sagittarius  : శక్తివంతమైన పౌర్ణమి తర్వాత నుంచి ధనస్సు రాశి వారికి అద్భుతాలు జరగబోతున్నాయి. వీరికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీకు ఈ సమయంలో ఐదు శుభవార్తలు వింటారు. దీంతో పాటు ఓ సమస్య కూడా పొంచి ఉంది. ఇప్పుడే జాగ్రత్త పడండి.. ధనస్సు రాశి వారికి ఈ అధిక శ్రావణ పౌర్ణమి తర్వాత నుంచి శుభ ఘడియలు మొదలవుతున్నాయి. మరి ఆగస్టు ఒకటవ తేదీ అధిక శ్రావణమాసం పౌర్ణమి తర్వాత నుంచి ధనస్సు రాశి వారి జీవితంలో ఎలాంటి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు తెలుసుకుందాం.. ధనస్సు రాశి వారు శని చతుర్ద స్థానంలో పంచమ స్థానంలో గురు సంచారం దశమ లాభ స్థానాలలో కేతు గ్రహ సంచారం చతుర్ద పంచమి స్థానాలలో రాహు గ్రహ సంచారం రవిచంద్ర గ్రహణాలు గురు శుక్ర మర్యలు ప్రధాన ఫలితాలను సానుకూల ఫలితాలను నిర్దేశిస్తున్నాయి.

Advertisement

ఈ రాశి వారు సంకల్పాలను నెరవేర్చుకోవడానికి మాత్రం నూటికి నూరు శాతం శ్రమించాల్సి ఉంటుంది. అయితే వీరికి ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి ధనం కీర్తి సూచిస్తున్నాయి.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒకచోట లాభాలు రాకపోయినా మరొక చోట లాభాలు దక్కించుకుంటారు. ఆహారానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. కుటుంబ పురోగతిలో కొన్ని వరుదుడుకులు ఉన్న వాటిని మీరు సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఇక వేరే వర్గం మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. కనుక జాగ్రత్తగా ఉండాలి.. ధనస్సు రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం పెట్టిన ఆ పని చేయరు. అంటే తమకు ఇష్టపడితే మాత్రమే ఆ పని చేస్తారు. ధనస్సు రాశిలో జన్మించిన పురుషులు చాలా అందంగా ఉంటారు.

Advertisement

good news for Sagittarius of August month

స్త్రీలైతే చాలా అపురూపంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ధనుస్సు రాశి వారి యొక్క కల్మషం లేని మనసును చూసి ఎంతో మంది స్నేహితులు వీరిని ఇష్టపడతారు. మీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు.. ఇక శ్రీ దక్షిణామూర్తి స్వామి వారి శివుని యొక్క అవతారం శివుడు శ్రీ దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు అన్ని లోకాలకు అందరూ దేవుళ్లకు అన్ని గ్రహాలకు అన్ని నక్షత్రాలకు గురుస్థానంలో ఉంటారు. కాబట్టి ధనస్సు రాశి వారికి అధిపతి గురువు కనుక మీరు కచ్చితంగా శ్రీ దక్షిణ స్వామి వారిని పూజించడం అనేది మేలు చేస్తుంది. ఇక ప్రతి వారం కూడా శనగలతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచిపెట్టాలి. గోవుకు శనగలను నీటిలో నానబెట్టి తినిపించాలి. గురువారం ఉపవాసం కూడా ఉండొచ్చు. ఇక వీధి కుక్కలకు ఆహారం అందించాలి.

కొడుకు వరస అయ్యే వారిని ఆదరించాలి. ముఖ్యంగా పేదవారికి అనాధ పిల్లలకు చేరదీసి భోజన సదుపాయం కల్పించాలి. తయారుచేసిన ఆహార పదార్థాలు పేదలకు పంచిపెట్టాలి. ఉలవలను నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలి. మంగళవారం నాడు చాలా నియమంగా ఉండాలి. అదేవిధంగా ఈ రోజున ఉపవాసం ఆచరించిన మీకు శుభ ఫలితాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి…

Advertisement

Recent Posts

Koppula Narasimha Reddy : డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు కొనసాగుతాం : కొప్పుల నర్సింహ్మా రెడ్డి

Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని T.Nagar కాలనీ రోడ్డు నెం:-3లో సుమారు 11.00…

3 hours ago

Mahesh Kumar Goud : ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లండి : మ‌హేష్‌కుమార్‌ గౌడ్‌

Mahesh Kumar Goud : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జాపాల‌న అందిస్తుంద‌ని పీసీసీ చీఫ్ మ‌హేష్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ‌మే…

4 hours ago

Lady Aghori : మమ్మల్ని వదిలేయకపోతే మీము ప్రాణాలు తీసుకుంటాం : అఘోరి , వర్షిణి

Lady Aghori : అఘోరి వర్షిణికి సంచలన హెచ్చరిక చేసారు. ఇకనైనా మమ్మల్ని వదిలేయండి.. లేకపోతే సచ్చిపోతాం అంటూ వారు…

5 hours ago

Divi Vadthya : వామ్మో.. దివి అందాల‌తో తెగ మ‌త్తెక్కిస్తుందిగా.. మాములు అరాచ‌కం కాదు ఇది..!

Divi Vadthya : బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో దివి వైద్య ఒకరు. హైదరాబాద్‌కు చెందిన…

6 hours ago

UPI పేమెంట్స్ చేసేవారికి షాక్ ఇవ్వబోతున్న కేంద్రం..!

UPI  : డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డీమానిటైజేషన్‌ తర్వాత దేశవ్యాప్తంగా నగదు లేని లావాదేవీలు విస్తృతంగా జరిగిపోతున్నాయి.…

7 hours ago

Ponguleti Srinivasa Reddy : ఇందిరమ్మ ఇళ్ల పై పొంగులేటి కీల‌క అప్‌డేట్‌..!

Ponguleti Srinivasa Reddy : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పార్టీలకతీతంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని…

8 hours ago

GPO Posts : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. జీపీవో పోస్టుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…

9 hours ago

Janhvi Kapoor : టాలీవుడ్‌ని దున్నేస్తున్న జాన్వీ క‌పూర్.. అమ్మ‌డి క్రేజ్ మాములుగా లేదుగా..!

Janhvi Kapoor : టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన…

10 hours ago