Appulu Teeralante : నెలరోజుల్లోనే అప్పులన్నీ తీరి కోటీశ్వరులని చేసే రూపాయి ఖర్చు లేని రెమిడి గురించి మనం తెలుసుకోబోతున్నాం.. మన అప్పులన్నిటిని తీర్చుకోవడం కోసం ఎన్నో రకాల మార్గాన్ని వెతుకుతూ ఉంటాం.. అసలు అప్పు చేయడం ఎందుకు.. తీర్చలేక బాధపడడం ఎందుకు అంటే అప్పులు అంటే సహజంగా కుటుంబ ఖర్చులకోసం, ఆరోగ్యాల కోసం పిల్లల చదువులు కోసం ఇలా కొన్ని కారణాలు చేత మనం అప్పులు చేస్తూ ఉంటాం. అయితే ఈ అప్పులు తీర్చడానికి ఆదాయాలు వచ్చే బిజినెస్ ల గురించి ఆలోచిస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు.
అయితే ఈ అప్పులు నెల రోజుల్లో తీరి మీరు కోటీశ్వరులు అయ్యే రెమిడీని ఇప్పుడు మనం చూడబోతున్నాం.. ఇప్పుడు ఆ రెమిడి ఏంటో చూద్దాం.. ముందుగా ఈశాన్యం మూలలో కింద నీటితో కడిగి ముగ్గు పెట్టి దానిపైన తమలపాకు పెట్టి దానిపైన రెండు ప్రమిదలను పెట్టి వాటిలో ఆవు నెయ్యిని పోసి రెండు దీపాలు వెలిగేలాగా ఒత్తులు వేసి ఆ ప్రమిదలకు పసుపు కుంకుమ పెట్టి దీపాలు వెలిగేలా చేసుకోవాలి. ప్రతిరోజు చేసుకోవాలి. తర్వాత ఇంకొక రెమిడీ. ఈశాన్య మూలలో పద్మశాలి ముగ్గులు వేసి దానిపైన తమలపాకులు పెట్టి ఒక రాగి చెంబుని పెట్టి దానిలో నీటిని పోసి
దానిలో పువ్వులను వేసి పసుపు కుంకుమ వేసి ఒక నాణెము కూడా వేసి అక్కడ దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేసినట్లయితే మీ అప్పుల బాధలన్నీ తీరిపోయి మీరు కోటీశ్వరులు అవుతారు.
మూడవ రెమిడి. ఒక ఎర్రని క్లాత్ తీసుకుని దానిలో నల్లని పసుపు వేసి గోమతి చక్రాలను కూడా వేసి నైరుతి మూలలో దీనిని కట్టాలి. ధనస్థానం నైరుతి మూలలో కానీ ఉత్తరంలో కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఈ రెమిడి చేయడం వలన మీ అప్పుల బాధలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మిమ్మల్ని కటాక్షిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటి అడుగుపెట్టి మీ దరిద్రాన్ని పోగొట్టి మీరు ధనవంతులు అయ్యేలా చేస్తుంది.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.