Baba Vanga : 2024 లో ఏం జరగబోతుంది.? భారతి వణికిస్తున్న అంధురాలి కాలజ్ఞానం…!

Baba Vanga : ప్రపంచవ్యాప్తంగా అందరి నోటి నుంచి వినిపిస్తున్న మాట ఇప్పటివరకు వరకు బాబావంగా చెప్పినవన్నీ అక్షరం పోల్లు పోకుండా జరగడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈమెపై నే పడింది. జాన్ కెనడీ హత్య దగ్గర నుంచి 2004లో వచ్చిన సునామి తాజాగా వచ్చిన మహమ్మారి వరకు జన్మించిన ఒక ఇసుక తుఫాను వల్ల కంటిచూపు పోయింది. అప్పటి నుండి భవిష్యత్తుని తన మనోనేత్రంతో దర్శించి కాలజ్ఞానం రూపంలో వినిపించిన బాబా వంగ ప్రపంచంలో జరిగే సంఘటనల గురించి తన కాలజ్ఞానంలో చెప్పింది..మరి బాబావంగా 20204 సంవత్సరం గురించి ఏమని చెప్పిందో ఎప్పుడు తెలుసుకుందాం.. తన భవిష్యవానీలో భారత దేశంలో 2024 లో జరగబోయే రెండు సంఘటనల గురించి ప్రస్తావించిన బాబావంగా 2024వ సంవత్సరంలో భారత దేశంలో అతిపెద్ద కరువు రాబోతోందని వెల్లడించింది. ఇప్పటికే వరదలతో మన దేశం రాబోయే సంవత్సరంలో ప్రభావం వల్ల మరింత దుర్భిక్ష పరిస్థితిలను ఎదుర్కోబోతుందన్నమాట.

అలాగే 2024 సంవత్సరంలో ఎవరు ఊహించని వ్యక్తి భారతదేశ ప్రధాని కాబోతున్నారని బాబావంగా తన కాలజ్ఞానంలో చెప్పింది. 2024లో రష్యా అధ్యక్షుడు పుతిన్ తన సొంత వారి చేతిలోనే హత్యల్లో తెలిపింది. అలాగే యూరప్ లో పెద్ద నగరాల మీద ఒరిస్సా ఉగ్రదాడులు జరిగి తీవ్రమైన ప్రాణ రాష్ట్రం సంభవించబోతుందట.. ఉన్నట్టుండి భూమి మీద మునిపెన్నడూ చూడని అతిపెద్ద సౌర తుఫాన్ విరుచుకు పడబోతుందట. దీనివల్ల కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం నాశనం అవుతుందట. ఇక 2024 మధ్యలో భూమి తన కక్షను ఒక్కసారిగా మార్చుకుంటుందట. దీంతో ధ్రువాల వద్ద మంచు కరిగి సముద్రమట్టాలు పెరిగిపోయి వేడి ప్రాంతాలు చల్లగాను.. చల్లటి ప్రాంతాలు వేడిగాను.. మారిపోతాయని వాంగ తన కాలజ్ఞానంలో వివరించండి. ఒక ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గిపోయి.. మరణాల రేటు విపరీతంగా పెరిగిపోతుందట.. ప్రయోగశాలలోనే తమకు ఎలాంటి పిల్లలు పుట్టాలో నిర్ణయించుకునే టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందట.

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ వినియోగం మరింతగా పెరిగిపోతుండడంతో మిషన్లే మనిషిని శాసించే స్థాయికి చేరుతాయి. నిరుద్యోగత పెరిగి ఆకలి మరణాలు ఎక్కువ అవుతాయట.. ఎవరు ఊహించని విధంగా అమెరికాకు ఒక భారతీయ సంతతి మహిళ అధ్యక్షురాలు అవబోతుందట. ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నానాటికి పెరిగి అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందట. ఇక యుద్ధంలో ఒక పెద్ద దేశం తన ప్రత్యర్థ దేశాల మీద జీవాయుధాలతో విరుచుకుపడుతుందట. దీనివల్ల ఎన్నో లక్షల అమాయకులైన ప్రజలు మరణించబోతున్నారట. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో భారీ పేరూరు సంభవించి ప్రపంచమంతా.. ప్రపంచ దేశాలు మొత్తం చుట్టూ రాళ్లు బూడిద వలయంలాగా పేరుకుని పోతాయి. సూర్య రష్మీ సోకకపోవడంతో చాలా జీవులు నశిస్తాయి. నాటికి భూమిపైన తుఫానులు సంభవించి భూమి మీద నివసించడానికి వీరు లేకుండా పోవడంతో గ్రహాంతర వాసులు భూమి మీదకు వచ్చి మనుషులతో స్నేహం చేస్తూ సముద్ర గర్భంలో ఉండడానికి వీలుగా కాలనీలు నిర్మించి ఇస్తారట. ఇక అప్పటికి మిగిలి ఉన్న మానవులు మార్గగ్రహం మీదకు వలస పోతారట. కొంచెం కొంచెం గా సముద్ర మట్టాలు పెరిగి భూమి మొత్తం జలమయమవుతుందట..

Recent Posts

Affair : చెల్లెలు భ‌ర్త‌తో స్టార్ హీరోయిన్ ఎఫైర్.. ఆ హీరోని కూడా వ‌ద‌ల్లేదుగా..!

Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…

8 hours ago

TSRTC : రాఖీ సందర్బంగా ఏకంగా 30 % చార్జీలను పెంచిన TSRTC

TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…

8 hours ago

Rakhi Festival : రక్షాబంధన్ స్పెషల్.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన రాష్ట్రాలు!

Rakhi Festival :  రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…

9 hours ago

Holidays : విద్యార్ధుల‌కి గుడ్ న్యూస్.. ఏకంగా 5 రోజులు సెల‌వు..!

Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…

11 hours ago

Best Phones : రూ.15 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా.. ఈ ఫోన్స్ బెస్ట్ చాయిస్

Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్‌ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్‌ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…

12 hours ago

Rakhi Gift : ప్రధాని మోడీ రాఖీ గిఫ్ట్ – వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..!?

Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…

13 hours ago

India : అమెరికా కు భారీ షాక్ ఇచ్చిన భారత్

India  : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…

14 hours ago

Nara Lokesh : 2029 సీఎం అభ్యర్థిగా నారా లోకేష్..?

Nara Lokesh  : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…

15 hours ago