Lakshmi Devi Pooja : ఈ వస్తువులతో లక్ష్మీదేవి పూజ చూస్తే డబ్బే డబ్బు... తప్పక తెలుసుకోండి..!
Lakshmi Devi Pooja : కొన్ని వస్తువులు ఉండటం వలన ఇంట్లో ధనం కోల్పోవడం జరుగుతుంది. అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి మన సంపద మరియు ధనం పై దుష్ప్రభావాలను చూపే వస్తువులు ఏంటి..? వాటిని ఎందుకు ఇంట్లో పెట్టుకోకూడదు…? ఏ వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే మంచిది..? ఏ వస్తువుల వలన ధన ప్రాప్తి లభిస్తుంది. వంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో పావురం గూడు ఉండడం వలన ధనం తగ్గిపోయి కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే తేనె టీగలు పెట్టే తేనె తెట్టే ఇంట్లో ఉండడం వలన అపాయమని గుర్తించాలి. అలాగే సాలీడు పేర్చిన గూడు ఇంట్లో అసలు ఉండకూడదు. అది ఇంట్లో ఉండడం వలన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలకు సంకేతం. అలాగే ఇంట్లో పగిలిపోయిన అద్దాలు వాస్తు ప్రకారమే కాకుండా నెగిటివ్ ఎనర్జీ ని కూడా ఇంట్లోకి ఆహ్వానిస్తాయి.
అలాగే దరిద్రాన్ని కూడా తీసుకువస్తాయి అని చెబుతారు. కాబట్టి పగిలిపోయిన అద్దాలు ఉంటే వెంటనే బయటపడేయడం మంచిది. గబ్బిలాలు ఇంట్లో కనిపిస్తే దురదృష్ట పరిస్థితులకు పేదరికం అవ్వడానికి సంకేతాలుగా భావిస్తారు. అలాగే ఇంట్లో ఉండే టాప్స్ లీక్ కావడం వలన ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ తో పాటు మీ అదృష్టం కూడా బయటకు వెళ్లిపోతాయి.ప్రతిరోజు దేవుడును పూజించేటప్పుడు ఎట్టి పరిస్థితిలోను వాడిపోయిన పువ్వులతో పూజించకూడదు. ఒకవేళ వాడిపోయిన పువ్వులు దేవునికి సమర్పించినట్లయితే దరిద్రాన్ని ఆహ్వానించినట్లు.మీ ఇంట్లో పెంచే మొక్కల ఆకులు ఎప్పుడు పచ్చగానే ఉండాలి. వాడిపోయినవి ఉన్నట్లయితే తొలగించడం మంచిది.వాడిపోయిన ఆకులు అలానే ఉంచడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఎట్రాక్ట్ చేస్తాయి.దీనివల్ల ఆర్థిక సమస్యలును ఎదుర్కోవాల్సి వస్తుంది.
Lakshmi Devi Pooja : ఈ వస్తువులతో లక్ష్మీదేవి పూజ చూస్తే డబ్బే డబ్బు… తప్పక తెలుసుకోండి..!
పచ్చటీ మనీ ప్లాంట్ ని ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఇంట్లోకి ధనం రావడాని ఆకర్షిస్తుంది. అలాగే ఆ మొక్క అనేది వంటగది ఆగ్నేయంలోనే ఉండాలి. వంటగది పరిశుభ్రంగా ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీలు ఇంటిని ఆకర్షిస్తాయి. క్యాష్ అలమారాలు దక్షిణం లేదా నైరుతి వైపు ఉండేలా జాగ్రత్త పడండి. లాకర్లో కుబేరుడు విగ్రహం పెట్టడం వలన ఇంట్లోకి అదృష్టం తో పాటు ధనం కూడా వస్తుంది. ఇంట్లో హాల్ లో ఈశాన్యం లో ఎక్వేరియం పెట్టడం చాలా మంచిది. ప్రతిరోజు చాపలకి ఆహారం పెడుతూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికి సంతోషంతో పాటు ధనం కూడా ఆహ్వానించబడుతుంది.
మీ ఇంటి ప్రధాన ముఖ ద్వారంలో లక్ష్మీ కుబేరుడు లేదా స్వస్తిక్ ఫోటోని అతికించాలి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బు ఎక్కడికి పోకుండా స్థిరంగా ఉంటుంది. వాస్తు దేవుడి విగ్రహం లేదా ఫోటోని మీ ఇంట్లో పెట్టుకోవడం వలన మీ ఇంట్లో వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి.ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అందరూ సుఖసంతోషాలతో ఉంటారు.
AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…
YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…
Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. ఎంతో కష్టపడి, కన్న…
Samantha Sreeleela : అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…
Manchu Manoj : మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు Manchu Vishnu నటించిన సినిమా కన్నప్ప kannappa Movie…
Kannappa Movie : మెగా ప్రాజెక్ట్గా తెరకెక్కిన 'కన్నప్ప' సినిమాపై ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాల…
Cancer : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా రోజువారి దినచర్యలో అన్నం తినడం సర్వసాధారణం. అన్నం తినకపోతే బ్రతకలేం. కొందరు…
Sleep Paralysis : ఇది అందరిలోనూ జరిగే చాలా సర్వసాధారణమైన సమస్య. ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎదుర్కొని ఉంటారు. కానీ…
This website uses cookies.