Lakshmi Devi Pooja : ఈ వస్తువులతో లక్ష్మీదేవి పూజ చూస్తే డబ్బే డబ్బు... తప్పక తెలుసుకోండి..!
Lakshmi Devi Pooja : కొన్ని వస్తువులు ఉండటం వలన ఇంట్లో ధనం కోల్పోవడం జరుగుతుంది. అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి మన సంపద మరియు ధనం పై దుష్ప్రభావాలను చూపే వస్తువులు ఏంటి..? వాటిని ఎందుకు ఇంట్లో పెట్టుకోకూడదు…? ఏ వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే మంచిది..? ఏ వస్తువుల వలన ధన ప్రాప్తి లభిస్తుంది. వంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో పావురం గూడు ఉండడం వలన ధనం తగ్గిపోయి కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే తేనె టీగలు పెట్టే తేనె తెట్టే ఇంట్లో ఉండడం వలన అపాయమని గుర్తించాలి. అలాగే సాలీడు పేర్చిన గూడు ఇంట్లో అసలు ఉండకూడదు. అది ఇంట్లో ఉండడం వలన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలకు సంకేతం. అలాగే ఇంట్లో పగిలిపోయిన అద్దాలు వాస్తు ప్రకారమే కాకుండా నెగిటివ్ ఎనర్జీ ని కూడా ఇంట్లోకి ఆహ్వానిస్తాయి.
అలాగే దరిద్రాన్ని కూడా తీసుకువస్తాయి అని చెబుతారు. కాబట్టి పగిలిపోయిన అద్దాలు ఉంటే వెంటనే బయటపడేయడం మంచిది. గబ్బిలాలు ఇంట్లో కనిపిస్తే దురదృష్ట పరిస్థితులకు పేదరికం అవ్వడానికి సంకేతాలుగా భావిస్తారు. అలాగే ఇంట్లో ఉండే టాప్స్ లీక్ కావడం వలన ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ తో పాటు మీ అదృష్టం కూడా బయటకు వెళ్లిపోతాయి.ప్రతిరోజు దేవుడును పూజించేటప్పుడు ఎట్టి పరిస్థితిలోను వాడిపోయిన పువ్వులతో పూజించకూడదు. ఒకవేళ వాడిపోయిన పువ్వులు దేవునికి సమర్పించినట్లయితే దరిద్రాన్ని ఆహ్వానించినట్లు.మీ ఇంట్లో పెంచే మొక్కల ఆకులు ఎప్పుడు పచ్చగానే ఉండాలి. వాడిపోయినవి ఉన్నట్లయితే తొలగించడం మంచిది.వాడిపోయిన ఆకులు అలానే ఉంచడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఎట్రాక్ట్ చేస్తాయి.దీనివల్ల ఆర్థిక సమస్యలును ఎదుర్కోవాల్సి వస్తుంది.
Lakshmi Devi Pooja : ఈ వస్తువులతో లక్ష్మీదేవి పూజ చూస్తే డబ్బే డబ్బు… తప్పక తెలుసుకోండి..!
పచ్చటీ మనీ ప్లాంట్ ని ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఇంట్లోకి ధనం రావడాని ఆకర్షిస్తుంది. అలాగే ఆ మొక్క అనేది వంటగది ఆగ్నేయంలోనే ఉండాలి. వంటగది పరిశుభ్రంగా ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీలు ఇంటిని ఆకర్షిస్తాయి. క్యాష్ అలమారాలు దక్షిణం లేదా నైరుతి వైపు ఉండేలా జాగ్రత్త పడండి. లాకర్లో కుబేరుడు విగ్రహం పెట్టడం వలన ఇంట్లోకి అదృష్టం తో పాటు ధనం కూడా వస్తుంది. ఇంట్లో హాల్ లో ఈశాన్యం లో ఎక్వేరియం పెట్టడం చాలా మంచిది. ప్రతిరోజు చాపలకి ఆహారం పెడుతూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికి సంతోషంతో పాటు ధనం కూడా ఆహ్వానించబడుతుంది.
మీ ఇంటి ప్రధాన ముఖ ద్వారంలో లక్ష్మీ కుబేరుడు లేదా స్వస్తిక్ ఫోటోని అతికించాలి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బు ఎక్కడికి పోకుండా స్థిరంగా ఉంటుంది. వాస్తు దేవుడి విగ్రహం లేదా ఫోటోని మీ ఇంట్లో పెట్టుకోవడం వలన మీ ఇంట్లో వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి.ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అందరూ సుఖసంతోషాలతో ఉంటారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.