Dropping Coins : హిందువులు నదులను పవిత్రమైనవిగా భావిస్తారు .ఉత్తర భారతదేశంలో ( ఖాశి) నదులలో కేల్లా పేద్దనది గంగా నది . ఈ నది అనేక రాష్టాలలో ప్రవహిస్తుంది . మరియు కోన్ని ఉపనదులు ఉన్నాయి. మన తేలుగు రాష్టాలలో క్రిష్టా , గోదావరి వంటి ప్రదాన నదులు ఉన్నాయి . దక్షణ భారతదేశంలో గోదార్మను దక్షణ గంగా అని పిలుస్తారు . దక్షణ భారతదేశంలో కావేరి , తుంగభద్ర ,పెన్నా , పంపా నదితో పాటు ఇంకా ఏన్నో నదులు ఉన్నాయి . ఈ నదులపై ఆధారపడి సమస్త జీవరాశులు జీవిస్తున్నాయి . వ్యవసాయంకు , త్రాగుటకు , ఈ నదులు ద్వారా నీరు కాలువలలోకి ఇలా ప్రవహించుట వలన మనకు చెరుతున్నాయి .
Dropping Coins : రాగి నాణ్యాలు వేయడం వలన :
అయితే అసలు విషలయంకు వస్తే . మనం కోన్ని ప్రాంతాలకు పుణ్యక్షేత్రాలను సందశించడానికి మరియు అందమైన ప్లేసేస్ కు వెల్లేటపుడు నదులు కనిపిస్తూ ఉంటాయి . కోన్ని చోట్ల దేవుడి గుడి ప్రాంతాలలో కోనేరు వంటివి నిర్మిస్తుంటారు . ఆ కోనేరులో పవిత్రమైన నీరు కొండ చేరియలలో నుంచి నీరు ప్రవహిస్తూ వచ్చి ఆ కోనేరులో పడుతుంది . ఆ పవిత్రమైన నీటిలో కొంతమంది భక్తులు స్తానాలను ఆచరిస్తారు. అంతేకాదు ఆ కోనేరులో కోందరు నాణ్యాలను వేస్తుంటారు .
నదులలోను , సరసులలోను కూడా వేస్తుంటారు . ఏందుకు అలా వేస్తారు అంటే పూర్వంలో రాజులు పరిపాలించే కాలంలో రాగి నాణ్యాలు ఉండేవి . ఈ రాగి నాణ్యాలకు నీటిని శుభ్రం చేసే గుణం కలిగి ఉంటుందని అప్పటి వాళ్ళ నమ్మకం . రాజులు వారి రాజ్యంలో ప్రజలందరుకు ఈ రాగి నాణ్యాల గురించి అవగాహన కలిపించారు . అప్పటి వాళ్ళంతా విధిగా పనిచేసేవారు . ఏందుకంటే ఆ కాలంలో నది నీరు మాత్రమే త్రగేవారు . ఆ నీరు కలుషితం అయి ఉంటే ఈ రాగి నాణ్యాల నదిలో వేయడం వలన ఆ నీరు పరిశుభ్రం చేయబడతుందని గట్టిగా నమ్మేవారు . ఇది శాస్థ్రియంగా కూడా నిరూపించబడింది.మనం ఇప్పటికి రాగి పాత్రలలో ఉంచిన నీటిని తాగుతున్నాము . కారణం రాగి నీటిని శుద్ధి చేయడం వలన మనకు మంచి ఆరోగ్యం కలుగుతుంది అని మనం నమ్ముతాము కాబట్టి . కాని ఇప్పటి ప్రజలు ఫీల్టర్ లు వంటివి వాడి నీటిని శుభ్రం చేస్తున్నారు .
Dropping Coins : ఇప్పటి సీల్వర్ నాణ్యాలు వాడటం వలన :
ఇప్పటి నాణ్యాలు సీల్వర్ తో చేయబడినవి , ఇప్పుడు ఇవి వాడుతున్నారు . ఇప్పటి వారు కూడా అప్పటి వారు మాదిరిగానే నదులలో , సరసులలో , కోలనులలోను , పుణ్యక్షేత్రాలకు వేళ్ళినప్పుడు సీల్వర్ నాణ్యాలు వేస్తు వస్తున్నారు . కాని సీల్వర్ నాణ్యాలను వేయడం వలన నీరు శుభ్రం చేయబడవు .పైగా నీళ్ళు పాడుఅయిపోతాయి. అవి తుప్పుపట్టే అవకాశంకుడా ఉంది . కావునా ఇప్పటి నాణ్యాలను నీటిలో వేయక పోవడమే మంచిది . నీటిని కలుషితం చేయకండి .
మరికోంతమంది గోదావరి వంటి బ్రిజ్ ల పైనుంచి ట్రావేల్ చేస్తున్నపుడు నాణ్యాలను ( కాయన్స్ , చిల్లర పైసలు ) ఆ నదులలో విసిరి వేస్తుంటారు . అలా వేయకండి ఏందుకంటే అక్కడ నీవసించే పేదవారు ఆ చిల్లరల కోసం నదులలోకి దుకడం కాని . వాటికోసం ఏగబడటం గాని చేసి వారి ప్రాణాలమీదకు తేచుకోనే ప్రమాధం ఉంది . కావునా దయచేసి అలావేయకండి . వారి ప్రాణాలకు ముప్పుతేకండి .ఇప్పుడు రాగి నాణ్యాలు లేవు కాబట్టి సీల్వర్ నాణ్యాలు ఐదు రూపాయలు , ఒక్క రూపాయలు . రెండు రూపాయలు . వంటి చిల్లర పైసలు వేయకండి .
నది జలాలను , పారే కాలువలలోను వేయకండి . నీటిని కలుషితం చేయకండి . దేవాలయ వంటి ప్రాంతాలలో ఉన్న కోనేటిలో వేయవచ్చు . ఏందుకంటే ఇవి ప్రవహించవు కాబట్టి . విటిని త్రాగరు కాబట్టి . కేవలం స్నాన్నం కోసం వాడుతారు . చాలా వరకు ఏందులోను వేయకపోవడమే మంచిది . విలైతే దేవాలయం ముందున్న భిక్షగానికి వేయండి . పుణ్యం వస్తుంది . దేవుడి గుడిలో ఉన్న హుండిలో నైనా వేయండి . నదులలో వేయడం వలన ఏవ్వరికి ఉపయోగం ఉండదు . దానం చేయండి పుణ్యం లభిస్తుంది .రాగి నాణ్యాలు ఉంటే నదులలో నిరంభ్యంతరంగా వేయవచ్చు.
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
This website uses cookies.