ప్రజారోగ్యం బాధ్యతను సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీసుకున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ అన్నారు. బుధవారం జిల్లాలోని రామచంద్రపురం పట్టణంలో వైద్యుల అందిస్తున్న ‘డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ ప్రోగ్రాం ద్వారా అందిస్తున్న వైద్య సేవలను గురించి డాక్టర్స్ను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా మంత్రి కంటి వెలుగు కేంద్రానికి వెళ్లి వైద్యులతో మాట్లాడారు. అక్కడకు వచ్చిన పేషెంట్స్తోనూ మంత్రి గోపాల కృష్ణ ముచ్చటించారు.
వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రోగ్రాం ద్వారా రాష్ట్రంలో అంధత్వ నివారణ లక్ష్యంగా సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజారోగ్యం కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చిన సంగతిని మంత్రి గుర్తు చేశారు. వైసీపీ సర్కారు ప్రజల కోసం పని చేస్తున్నదని, ప్రజల క్షేమమే ప్రభుత్వ ప్రయారిటీ అని చెప్పారు. మంత్రి వేణుగోపాల కృష్ణ వెంట స్థానిక వైసీపీ నాయకులు, అధికారులు ఉన్నారు.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.