
ప్రజారోగ్యం బాధ్యతను సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీసుకున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ అన్నారు. బుధవారం జిల్లాలోని రామచంద్రపురం పట్టణంలో వైద్యుల అందిస్తున్న ‘డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ ప్రోగ్రాం ద్వారా అందిస్తున్న వైద్య సేవలను గురించి డాక్టర్స్ను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా మంత్రి కంటి వెలుగు కేంద్రానికి వెళ్లి వైద్యులతో మాట్లాడారు. అక్కడకు వచ్చిన పేషెంట్స్తోనూ మంత్రి గోపాల కృష్ణ ముచ్చటించారు.
వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రోగ్రాం ద్వారా రాష్ట్రంలో అంధత్వ నివారణ లక్ష్యంగా సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజారోగ్యం కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చిన సంగతిని మంత్రి గుర్తు చేశారు. వైసీపీ సర్కారు ప్రజల కోసం పని చేస్తున్నదని, ప్రజల క్షేమమే ప్రభుత్వ ప్రయారిటీ అని చెప్పారు. మంత్రి వేణుగోపాల కృష్ణ వెంట స్థానిక వైసీపీ నాయకులు, అధికారులు ఉన్నారు.
India vs Namibia : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-A లో…
ధన్య బాలకృష్ణ, Dhania Balakrishna ,, Ester Noronha ఎస్తర్ నోరోన్హా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ చిత్రం…
Funky Movie Review : సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ Producer Naga Vamsi…
TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'దళపతి' విజయ్ పోటీపైనే చర్చ జరుగుతోంది. తన కొత్త…
BB JODI Season 2 Manas : బిగ్ బాస్ జోడీ సీజన్ 2 లేటెస్ట్ ప్రోమో బుల్లితెర ప్రేక్షకులను…
BB JODI Season 2 : బీబీ జోడీ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది,…
Viral : విలువలనేవి అటకెక్కిన వైనం ఇది. మనిషి తన విచక్షణను కోల్పోయి, వావి వరసలను విస్మరించి ప్రవర్తిస్తే సమాజం…
Vijay - Rashmika : టాలీవుడ్లో క్రేజీ జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురించి మరోసారి ఆసక్తికరమైన…
This website uses cookies.