జిల్లాలోని గురజాల నియోజకవర్గ కేంద్రంలో తొమ్మిది చైతన్య గోదావారి బ్యాంకు బ్రాంచీల మెగా రుణమేళాను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యుడు కాసు మహేశ్రెడ్డి పాల్గొన్నారు. గురజాలలో దాదాపు రూ.33 కోట్లు రుణంగా మంజూరు చేయగా, ఆ చెక్కులను ఎమ్మెల్యే మహిళా సంఘం సభ్యులకు అందజేశారు. ఈ రుణాలను బ్యాంకులు డ్వాక్రా, వైఎస్ఆర్ చేయూత, టిడ్కో గృహాలకుగాను ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాలు బ్యాంకులు ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మహిళా సంఘాల ద్వారానే గ్రామాల్లో చైతన్యం సాధ్యమని తెలిపారు. మహిళలు అభివృద్ధి పథంలో నడిస్తే ఆటోమేటిక్గా సొసైటీ అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి చెప్పారు. బ్యాంకు అధికారులు మాట్లాడుతూ మహిళా సంఘాలు రుణాలు సద్వినియోగం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కామేశ్వర్రావు, బ్యాంకు అధికారులు, సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.