Ananya Panday : బీ టౌన్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్యా పాండే.. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ ఫిల్మ్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సుందరి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రజెంట్ ఈ భామ పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. మైక్ టైసన్ ఈ సినిమా ద్వారా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కు పరిచయం కాబోతున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో బాక్సర్గా కనిపించబోతుండగా, ఆయనకు జోడీగా అనన్యా పాండే కూడా బాక్సర్గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే అనన్యా పాండే సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్గా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా వేదికగా అనన్య ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు ప్రజెంట్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు, కుర్రకారు మతి పోతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బ్లాక్ కలర్ డ్రెస్సులో ఎద, నడుము, తొడలతో పాటు అందాలన్నీ బయటపెట్టేసి అనన్యా పాండే సెగలు రేపుతోంది.
ఈ ఫొటోలు చూసి అనన్యా పాండే మామూలుగా లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.బీ టౌన్లో పలు చిత్రాలు చేసిన అనన్యా పాండే ‘లైగర్’ సినిమా ద్వారా టాలీవుడ్తో పాటు సౌత్ ఇండస్ట్రీస్కు హీరోయిన్గా పరిచయమవుతోంది. శకున్ బత్ర డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రంలో కథానాయికగా షూటింగ్ కంప్లీట్ చేసిన అనన్యా పాండే ప్రజెంట్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న ‘లైగర్’పిక్చర్ షూటింగ్లో పాల్గొంటోంది.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.