Anasuya At Srilanka Event And Sri Satya Hosts The Event
Anasuya : జబర్దస్త్ బ్యూటీగా శ్రీ సత్యకు మంచి పేరు వచ్చింది. అయితే ఆమె కేవలం చమ్మక్ చంద్ర టీంలోనే కనిపించేది. చమ్మక్ చంద్ర భార్యగానే ఎక్కువగా నటించేది. చమ్మక్ చంద్ర జబర్దస్త్ నుంచి బయటకు రావడంతో.. అతని వెంటే బయటకు వెళ్లిపోయింది. చమ్మక్ చంద్ర అదిరింది, బొమ్మ అదిరింది షోలో చేశాడు. అక్కడా అతనితో పాటు కలిసి స్కిట్లు వేసింది. ఇక కామెడీ స్టార్స్ షోలోనూ చమ్మక్ చంద్రతో కలిసి అందరినీ నవ్వించే ప్రయత్నం చేసింది. చమ్మక్ చంద్ర తన గురువు అని, తన గురువు వెళ్లడంతోనే తాను కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చానంటూ సత్య శ్రీ చెబుతూ ఉంటుంది.
అయితే శ్రీ సత్య ఇప్పుడు స్పెషల్ ఈవెంట్లు, షోలు చేస్తూ బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో మరింత సందడి చేస్తోంది. సినిమాల్లోనూ సత్య ట్రై చేస్తోన్నట్టుంది. ఇక సత్య ఫోటో షూట్లు, నెట్టింట్లో షేర్ చేసే పోస్టులు వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో మొదటి సారిగా తాను హోస్ట్ చేసిన షో గురించి చెప్పింది. శ్రీలంకలో ఓ ఈవెంట్ జరిగిందట. తాను మొదటి సారిగా ఆ షోను హోస్ట్ చేసిందట. ఈ ఈవెంట్లో అనసూయ మెరిసిందని చెప్పుకొచ్చింది. ఇక అనసూయతో కలిసి దిగిన ఫోటోలను శ్రీ సత్య షేర్ చేసింది.
Anasuya At Srilanka Event And Sri Satya Hosts The Event
ఈ ఈవెంట్లో అనసూయ తన భర్త సుశాంక్తో పాటుగా కనిపించింది. అంతేకాకుండా ఈ ఈవెంట్లో కండక్టర్ ఝాన్సీ కూడా కనిపిస్తోంది. మళ్లీ అదే పల్సర్ బైక్ స్టెప్పులు, అదే క్యాస్టూమ్తో కనిపిస్తోంది. ఇక శ్రీలంకలోనూ ఝాన్సీ అవే స్టెప్పులు వేసినట్టుంది. మొత్తానికి ఈ ఫోటోలు మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ సత్య, అనసూయ ఇలా ఇద్దరూ చీరకట్టులో ఎంతో సంప్రదాయబద్దంగా కనిపించారు. ప్రస్తుతం సత్యను అలా చూసిన వారంతా ఫిదా అవుతున్నారు. అద్భుతంగా ఉన్నావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంకర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…
BJP : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…
Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వరలో ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే…
Actress : అలనాటి అందాల నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…
Farmers : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…
Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…
RCB : ఆర్సీబీ మేనేజ్మెంట్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…
HoneyMoon : మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…
This website uses cookies.