anasuya latest photo viral
Anasuya : బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్.. అటు బుల్లితెర ఇటు వెండితెర రెండిటినీ బ్యాలెన్స్ చేస్తోంది. అయితే, ప్రస్తుతం ఈమె.. సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల విడుదలైన పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో ‘దాక్షాయణి’గా ప్రేక్షకుల మెప్పు పొందిన అనసూయ.. క్రేజీ ప్రాజెక్ట్స్ లో కీ రోల్ ప్లే చేస్తోంది. ఈ సంగతులు అలా ఉంచితే.. ఈమె ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటో ఒకటి ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది.
ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన ఫొటోలో అనసూయ భరద్వాజ్ సంప్రదాయానికి ప్రతీక అయిన చీర కట్టులో మెరిసిపోతుంది. ఆకుపచ్చ చీరలో మ్యాచింగ్ ఆకుపచ్చ జాకెటు ధరించిన అనసూయ.. ముక్కుకు ముక్కెర, చెవులకు మ్యాచింగ్ కమ్మలు పెట్టుకుని అలా పైకి చూస్తూ నవ్వుతోంది. అలా నవ్వుతూ.. చూపులతోనే ఆకట్టుకుంటోంది అనసూయ.ఈ ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
anasuya latest photo viral
‘లవ్ యూ అను, అందం అత్యద్భుతం, సూర్’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ ప్రస్తుతం ‘భీష్మ పర్వం’ అనే మలయాళీ చిత్రంతో పాటు ‘ఖిలాడీ, పక్కా కమర్షియల్, రంగ మార్తాండ’తెలుగు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. ఈ భామ నటించిన ‘ఆచార్య’ ఫిల్మ్ వచ్చే నెల 4న విడుదల కానుంది. ఈ పిక్చర్లో తండ్రీ తనయులు చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ కలిసి నటించారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
This website uses cookies.