Categories: EntertainmentNews

Anchor Shyamala : నాపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేశా.. యాంకర్ శ్యామల..!

Advertisement
Advertisement

Anchor Shyamala : యాంకర్ శ్యామల ఈ మధ్య నిత్యం ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఆమె మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇచ్చింది. కొందరు వైసీపీ నేతల తరఫున ప్రచారం కూడా చేసింది. అందుకు ఆమె ఏం ఆశించిందో ఎవరికీ తెలియదు. అయితే శ్యామల ఇలా వైసీపీకి సపోర్టు చేయడంతో చాలా మంది ప్రతిపక్ష వర్గాలు ఆమెపై తీవ్రంగా మండిపడ్డాయి. ఆమెను చాలా టార్గెట్ చేశాయి. ఇక టీడీపీ, జనసేనకు చెందిన ఓ వర్గం అయితే ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది. దాంతో ఆమె నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉండిపోయిందని చెప్పుకోవాలి.

Advertisement

ఇదిలా ఉండగా మొన్న ఆదివారం నాడు బెంగుళూరులో రేవ్ పార్టీ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో చాలా మంది తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నారనే ప్రచారం జరిగింది. ముందుగా నటి హేమ, హీరో శ్రీకాంత్, జానీ మాస్టర్ పేర్లు బలంగా వినిపించాయి. అయితే తాను ఆ పార్టీలో లేనంటూ హీరో శ్రీకాంత్ ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. అటు నటి హేమ కూడా ముందుగా తాను ఆ పార్టీలో లేనని చెప్పింది. కానీ చివరకు అడ్డంగా దొరికిపోయింది. ఆ పార్టీలో ఆమె కూడా ఉందని పోలీసులే స్వయంగా చెప్పారు. కానీ జానీ మాస్టర్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.

Advertisement

Anchor Shyamala స్పందించిన శ్యామల..

ఇక యాంకర్ శ్యామల కూడా ఈ పార్టీలో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఎక్కువగా టీడీపీ కూటమికి చెందిన ఓ వర్గం బాగా ప్రచారం చేసింది. దాంతో ఈ ప్రచారంపై యాంకర్ శ్యామల ఘాటుగా స్పందిచింది. ఆమె మాట్లాడుతూ తనపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేశానని తెలిపింది. తాను ఇప్పటి వరకు అలాంటి పార్టీలకు వెళ్లలేదని.. వెళ్లే అలవాటు కూడా లేదంటూ స్పష్టం చేసింది.

Anchor Shyamala : నాపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేశా.. యాంకర్ శ్యామల..!

కావాలనే కొందరు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని మండిపడింది శ్యామల. తనపై వస్తున్న ఫేక్ న్యూస్ ను నమ్మొద్దని స్పష్టం చేసింది. దాంతో ఆమె ఆ పార్టీలో లేదని క్లారిటీ వచ్చేసింది. కాగా ఇప్పటి వరకు ఆ పార్టీలో ఎవరున్నానేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. చాలా మంది పేర్లు వినిపిస్తున్నా ఎవరూ పెద్దగా స్పందించట్లేదు.

Advertisement

Recent Posts

India : ఇండియాపై క‌న్నెర్ర చేసిన ప్ర‌కృతి… రిపోర్ట్‌తో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి…!

India : మన దేశాన్ని ప్రకృతి పగబట్టిందా? అంటే అవును అనిపిస్తుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితులు ప్ర‌జ‌ల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.…

9 hours ago

Trisha : ఎంత బ్ర‌తిమాలినా విన‌లేదు.. త్రిష వ‌ల‌న నా జీవితం నాశనం అయిందంటూ సంచ‌ల‌న కామెంట్స్

Trisha : సౌత్ అగ్ర నటీమణుల్లో త్రిష ఒకరు. నాలుగు పదుల వయసులో కూడా త్రిష డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.…

10 hours ago

UPSC కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్ విడుద‌ల‌.. సెప్టెంబర్ 24 వరకు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం..!

UPSC  : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత…

11 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్ అనారోగ్య ప‌రిస్థితి తెలుసుకొని చ‌లించిపోయిన చిరు, చ‌ర‌ణ్‌.. వెంట‌నే ఏం చేశారంటే..!

Fish Venkat : టాలీవుడ్‌లో కొంద‌రు స్టార్స్ ఒకానొక‌ప్పుడు ఓ వెలుగు వెలిగి ఇప్పుడు మాత్రం చాలా దారుణ‌మైన స్థితిని…

12 hours ago

Eating Food : ఆహారం తినడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..?

Eating Food : హిందూమతంలో జీవశాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వాస్తు దోషాలు యొక్క ప్రభావం జీవితంపై కూడా పడుతుందనేది…

13 hours ago

Pithapuram : పిఠాపురంలో ఏం జ‌రుగుతుంది.. వ‌ర్మ వ‌ర్సెస్ జ‌న‌సేన‌ ?

Pithapuram : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయ‌డంతో ఆ పేరు నెట్టింట తెగ మారుమ్రోగింది.పిఠాపురం వైపు ప్ర‌జ‌లు క్యూలు…

14 hours ago

Tonsils : ట్యాన్సిల్ నొప్పిని ఇంటి నివారణలతో కూడా తగ్గించవచ్చు… ఎలాగంటే…!

Tonsils : మనకు జలుబు చేస్తే ట్యాన్సిల్స్ రావడం కామన్. అయితే ఈ టాన్సిల్స్ నాలుక వెనక గొంతుకు ఇరువైపులా…

17 hours ago

Internet : ఇంటర్నెట్ అడిక్షన్ ను ఈజీగా వదిలించుకోవచ్చు… ఎలాగో తెలుసా…!!

Internet  : ప్రస్తుత కాలంలో ఎంతోమంది మద్యం మరియు గంజాయి, పొగాకు లాంటి చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి వారి…

18 hours ago

This website uses cookies.