Anchor Sowmya Rao : ఈ మధ్య కాలంలో జబర్దస్త్ గురించి పదే పదే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ కార్యక్రమం రేటింగ్ తగ్గిందని, గతంతో పోలిస్తే దారుణమైన రేటింగ్ నమోదవుతుందని అందరికీ తెలిసిందే. కమెడియన్ లు ఒకరి వెనక ఒకరు వెళ్లి పోతున్నారు. జడ్జ్ ల్లో కొందరు విభేదాల కారణంగా వెళితే, మరి కొందరు మరి కొన్ని కారణాల వల్ల వెళుతున్నారు. ఇక యాంకర్స్ కూడా మారుతూనే ఉన్నారు. అనసూయ జబర్దస్త్ కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు యాంకర్ గా వ్యవహరించింది. అప్పటి నుండి మధ్యలో చిన్న గ్యాప్ తీసుకొని మొన్నటి వరకు యాంకర్ గా వ్యవహరించింది.
ఆమె తప్పుకోవడంతో ఆ స్థానంలో కన్నడ బ్యూటీ సౌమ్యా రావు ఎంట్రీ ఇచ్చింది. వచ్చి రాని తెలుగుతో సౌమ్య జబర్దస్త్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. అనసూయ మరియు రష్మీ గౌతమ్ లకు ఏమాత్రం తక్కువ కాకుండా అందాల ఆరబోత చేస్తూ కార్యక్రమాన్ని తనదైన శైలిలో నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లింది. ఇప్పటికి కూడా ఆమె షో లో కనిపిస్తూనే ఉంది. ఈ సమయంలో ఆమె గురించి రకరకాలుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సౌమ్య కి పెళ్లి అయిందా లేదా అనే విషయంపై
చాలా మందికి క్లారిటీ లేదు, ఆ విషయాన్ని ఆమె కూడా ఎప్పుడు అధికారికంగా వెల్లడించలేదు. ఈ సమయంలో సౌమ్య తల్లి కాబోతుంది అనే పుకార్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. గతంలో అనసూయ ఎలాగైతే గర్భవతి అవ్వడంతో జబర్దస్త్ కార్యక్రమానికి కాస్త గ్యాప్ ఇచ్చిందో ఇప్పుడు అలాగే సౌమ్య జబర్దస్త్ కి చిన్న గ్యాప్ ఇవ్వబోతుందని ఈ గ్యాప్ లో రష్మీ గౌతమ్ రెండు కార్యక్రమాలకు కూడా యాంకరింగ్ చేయబోతుందని సమాచారం ప్రచారం జరుగుతుంది. అసలు విషయం ఏంటి అనేది ఆ మల్లెమాల వారికే తెలియాలి.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.