Allu Aravind : రామ్ చరణ్ సినిమాపై అల్లు అరవింద్ కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫైర్..!
Allu Aravind : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాపై రీసెంట్ గా తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దిల్ రాజు గురించి మాట్లాడుతూ ఈయన ఈ మధ్య చేసిన రెండు సినిమాలు ఒకటి ఇక్కడ మరొకటి అక్కడ నిలబెట్టాయి.. ఈ హంగామాతో ఐటీ వాళ్లను కూడా ఇన్వైట్ చేశాడంటూ అల్లు అరవింద్ మాట్లాడాడు.ఐతే ఒకటి ఇక్కడ అంటూ అల్లు అరవింద్ చెప్పింది రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా గురించే అని తెలిసిందే. అందుకే మెగా ఫ్యాన్స్ అంతా కూడా అల్లు అరవింద్ మీద ఫైర్ అవుతున్నారు. ఐతే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ఫలితం పై అతన్ని ఒక్కడినే టార్గెట్ చేయడం అంతగా బాగాలేదు. సినిమా చూసిన కామన్ ఆడియన్స్ బాగానే ఉందనే చెబుతున్నారు. ఐతే సినిమా అంచనాలను అందుకోలేదు కాబట్టి ఈ సినిమాను కొందరు యాంటీ ఫ్యాన్స్ చీల్చి చెండాడాడు.
Allu Aravind : రామ్ చరణ్ సినిమాపై అల్లు అరవింద్ కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫైర్..!
ఐతే రామ్ చరణ్ సినిమాపై అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ కి రివర్స్ లో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎటాక్ చేస్తున్నారు. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య దూరం ఇంకా పెరిగేలా ఇవి తోడ్పడుతున్నాయి. ఐతే అల్లు అరవింద్ కావాలని చరణ్ సినిమా కాబట్టి అలా అన్నాడా లేదా క్యాజువల్ గా అన్నాడా అన్నది ఆయనకే తెలియాలి.
పుష్ప 2 బ్లాక్ బస్టర్ అవ్వడం ఆ తర్వాత వచ్చిన చరణ్ గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవ్వడం ఈ ఫ్యాన్ వార్ మరింత ఎక్కువైందని చెప్పొచ్చు. ఏది ఏమైనా అభిమానుల మధ్య ఈ కొట్లాట హెల్దీ అట్మాస్పియర్ ని దెబ్బ తీస్తుందని చెప్పొచ్చు. మరి అల్లు మెగా ఫైట్ ఎప్పుడు ముగుస్తుందో చూడాలి. అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న తండేల్ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. Mega Fans, Allu Aravind, Ram Charan, Game Changer
Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంకర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…
BJP : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…
Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వరలో ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే…
Actress : అలనాటి అందాల నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…
Farmers : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…
Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…
RCB : ఆర్సీబీ మేనేజ్మెంట్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…
HoneyMoon : మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…
This website uses cookies.