Niharika Konidela : నాగబాబు మల్లెమాల మీద చేసిన కామెంట్లు, జబర్దస్త్ షో మీద చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే. వెళ్తూ వెళ్తూ ఐదారు వీడియోలు చేసి, మల్లెమాల పరువుతీసి, శ్యాం ప్రసాద్ రెడ్డి మీద ఆరోపణలు చేసి, జబర్దస్త్ షోను కించపరిచి వెళ్లిపోయాడు. నితిన్ భరత్లకు అండగా ఉండేందుకు బయటకు వచ్చానని నాగబాబు చెప్పాడు. దానికి తగ్గట్టే కొన్ని రోజులు వారితో పాటున్నాడు. ఆ తరువాత మళ్లీ పక్కకు వెళ్లాడు.
అయితే నిహారికకు మొదట్లో బుల్లితెరపై చాన్స్ ఇచ్చింది కూడా మల్లెమాలనే. ఢీ షోలో ఆమె యాంకరింగ్ చేసింది. ఆ తరువాత మల్లెమాల ఈవెంట్లన్నింట్లోనూ కనిపించేది. మొత్తానికి ఆమెకు కెమెరా భయాన్ని పోగొట్టేలా చేసింది మల్లెమాల. అలా నాగబాబు తన కూతురికి మంచి ఫ్లాట్ ఫాం కల్పించాడు. ఇక ఇప్పుడు చూస్తుంటే నాగబాబు అయితే మల్లెమాలకు ఆమడ దూరంలో ఉంటున్నాడు.
జీ తెలుగు, స్టార్ మా, యూట్యూబ్ చానెల్ అంటూ అటే తిరుగుతున్నాడు. కానీ ఈటీవీ మల్లెమాల వైపు మాత్రం చూడటం లేదు. కానీ తాజాగా నిహారిక మాత్రం ఈటీవీ, మల్లెమాలలోకి అడుగు పెట్టేసింది. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇదేంటి? నిహారిక వచ్చింది? అదెలా సాధ్యమంటూ అందరూ ఆశ్చర్యపోతోన్నారు. మొత్తానికి తండ్రి అక్కడ కూతురు ఇక్కడ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక నిహారిక రాకతో పంచుల వర్షం మరింతగా కురిసింది. వచ్చే వారం చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ ఎపిసోడ్ను ప్లాన్ చేశారు. అందుకే నిహారికను ఇలా తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. మొత్తానికి నిహారిక కూడా తన ఒరిజినాలిటీని చూపించి పంచ్లతో దడదడలాడించింది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.