పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్ షూటింగ్ రీసెంట్ గా కంప్లీటయిన సంగతి తెలిసిందే. దాంతో ప్రస్తుతం ప్రమోషన్స్ మీద దృష్ఠి పెట్టారు దర్శక, నిర్మాతలు. పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత స్క్రీన్ మీదకి వస్తున్నాడు. దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. బోనీ కపూర్ సహ నిర్మాతగా వ్యవహరించాడు. వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ – శృతి హాసన్ ల పోస్టర్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ వకీల్ సాబ్ సినిమా నుంచి టీజర్ రాబోతున్నట్టు ఈ పోస్టర్ లోనే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. శృతి హాసన్ గెస్ట్ రోల్ లో నటిస్తుండగా టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్ కీలక పాత్రల్లో నటించారు. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతమందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి.
కాగా తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చి ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. వకీల్ సాబ్ ఫైనల్ షూటింగ్ గత నెల జరిగిన సగతి తెలిసిందే. ఈ ఫైనల్ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ సీన్స్ అన్ని సింగిల్ టేక్ లో కంప్లీట్ చేశాడట. అంతేకాదు సీన్స్ కంప్లీట్ చేసేందుకు ఏకంగా 4 కెమెరాలు వాడినట్టు చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సీన్ మొత్తం డీటేయిల్డ్ గా తెలుసుకొని ఒకే టేక్ లో కంప్లీట్ చేసి అందరీని ఆశ్చర్యపరచాడని తెలుస్తోంది. కాగా ఇప్పుడు ఇదే పద్దతిని పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమాలకి ఉపయేగించబోతున్నారట. అందుకే మలయాళ హిట్ సినిమాకి పవన్ కళ్యాణ్ కేవలం 30 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చాడని తెలుస్తోంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.