Renu Desai : రేణు దేశాయ్ అనే పేరు చదవగానే మనకు గుర్తొచ్చే మరో పేరు పవన్ కళ్యాణ్. అవును.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య తను. పవన్ కళ్యాణ్ వల్లనే రేణు దేశాయ్ ఈ దేశానికి పరిచయం అయింది. బద్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో చాలా ఏళ్ల పాటు సహజీవనం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ ఒక్కటయ్యారు. అప్పటికే పవన్ కళ్యాణ్ కు మొదటి పెళ్లి అయి విడాకులు కూడా తీసుకున్నాడు.తెలుగు ఇండస్ట్రీలో రేణు దేశాయ్ నటించింది రెండే సినిమాలు. ఒకటి బద్రి, రెండోది జానీ.
ఈ రెండు సినిమాలతోనే తను ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలు పుట్టిన తర్వాత కొన్నేళ్లకు రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరూ విడిపోయారు. దీంతో తన పిల్లలను తీసుకొని రేణూ పూణే వెళ్లిపోయింది.రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ తో విడిపోయినా తనకు తెలుగు సినిమా ఇండస్ట్రీతో అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను, తన పిల్లల గురించి కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.
రేణు దేశాయ్… సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటుంది. తను చేసే మంచి పనులకు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎప్పుడూ మద్దతు తెలుపుతూ ఉంటారు. తాజాగా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.నేను శాకాహారిగా మారిపోయా. ఎందుకంటే.. జంతువును చంపి తినడం అనేది కరెక్ట్ కాదు. వాటిని టార్చర్ పెట్టడం, వాటి జీవితాన్ని నాశనం చేయడం.. మన కోసం వాటిని హింసించడం తప్పు అని తెలుసుకున్నా. కేవలం 15 నిమిషాల సుఖం కోసం వాటిని బలి చేయడం కరెక్ట్ కాదు. అందుకే నేను శాకాహారిగా మారిపోయా.. అని పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ను చూసిన నెటిజన్లు.. రేణూకు సపోర్ట్ చేస్తున్నారు. కరెక్ట్ మేడమ్.. మీరు చెప్పింది నిజం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.