Rashmi Gautam : బుల్లితెర యాంకర్స్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. ఇటీవలి కాలంలో రష్మీ తన అందాలు ఆరబోస్తూ తెగ రచ్చ చేస్తుంది. బుల్లితెరపైనే కాక వెండితెరపై కూడా రష్మీ సందడి చేస్తుంటుంది. అయితే ఓ సినిమా విషయంలో రష్మీ తనని ఇబ్బంది పెట్టిందని టాలీవుడ్ సీనియర్ నిర్మాత బాలాజీ నాగలింగం అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రష్మీని తాను బెదిరించినట్లుగా వెల్లడించారు. అయితే అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఈ సందర్భంగా తెలిపారు.’రాణి గారి బంగ్లా’ అనే సినిమా చేయడానికి రష్మీ ఓకే చెప్పిందని అన్నారు నాగ లింగం.
షూటింగ్లో ఓ సాంగ్, డబ్బింగ్కి వచ్చేసరికి చేయను అంటూ ఇబ్బంది పెట్టిందని, హీరోని మార్చాలంటూ డిమాండ్ చేసిందని తెలిపారు. ఇదే విషయం పైన ఆమె ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే.. తనకి నాగబాబు తెలుసు, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసునని చెప్పి బెదిరించిందని తెలిపారు. అంటే నాగబాబుగారు నాకు తెలియదా.. శ్యాం ప్రసాద్ రెడ్డిగారు తెలియదా. నేను భూమి పుట్టినప్పుడు పుట్టినోడిని. ఇండస్ట్రీలో నుంచే వచ్చాను. రష్మీ నాతో మాట్లాడిన మాటలు రికార్డింగ్ కూడా నాదగ్గర ఉంది. అప్పుడు నేను తనను ఫిల్మ్ ఛాంబర్ గేటుకు కట్టేసి కొడతానని అన్నాను అని నాగ లింగం పేర్కొన్నారు.
ఇదంతా ఆమె కావలనే చేసిందని ఆయన అంటున్నారు. ఇదిలా ఉంటే రష్మీ గౌతమ్ ఇటీవల సోషల్ మీడియాలో తెగ యాక్టివ్గా ఉంటుంది. సోషల్ మీడియాలో మూగ జీవాల పట్ల స్పందించే విధానానికి ఎంతో మంది అభిమానులున్నారు. రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు. వీధి కుక్కలపై రష్మీ ప్రత్యేక శ్రద్దను కనబరుస్తుంటుంది. జంతువులను హింసించే, బలి ఇచ్చే ఆచారాల మీద రష్మీ గౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటుంది. జీవ హింసకు వ్యతిరేకంగా పోరాడుతుంటుంది.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.