
కియారా అద్వానీ, పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ లో వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. పూజా హెగ్డే ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. పూజా హెగ్డే కమిటయ్యే సినిమాలన్ని భారీ బడ్జెట్ సినిమాలే. తెలుగులో ప్రభాస్ తో రాధే శ్యాం కంప్లీట్ చేసింది. అఖిల్ అక్కినేని తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాని దాదాపు కంప్లీట్ చేసింది. కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో పూజా హెగ్డే ఇంకా కొత్త ప్రాజెక్ట్ ఏదీ కమిటవలేదు. గుణశేఖర్ శాకుంతలం లో పూజా హెగ్డే నే టైటిల్ రోల్ పోషిస్తుందని ప్రచారం అయినప్పటికి ఆ రోల్ సమంత కి దక్కింది.
ఇక బాలీవుడ్ లో పూజా హెగ్డే .. సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా రణ్ వీర్ సింగ్ తో ఒక సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలకే ఎక్కువ డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది. అంతేకాదు టాలీవుడ్ లో కూడా క్రేజీ ప్రాజెక్ట్ వస్తే తప్ప చిన్నా చితకా సినిమాలను ఒప్పుకోవడం లేదట. ఇక కియారా అద్వానీ కి బాలీవుడ్ వదిలి టాలీవుడ్ కి వచ్చే సమయమే దొరకడం లేదు. అంతగా బాలీవుడ్ లో క్రేజీ మూవీస్ చేస్తూ బిజీ బిజీగా ఉంది. అయితే రీసెంట్ గా అక్షయ్ కుమార్ తో నటించిన లక్ష్మీ ఫ్లాప్ గా మిగలడం తో కియారా చిన్న షాక్ లో ఉందట.
దానికి ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చే షాకులు గట్టిగా తగులుతున్నాయని అంటున్నారు. అంతేకాదు రకుల్ ప్రీత్ ఇచ్చే షాకులు ఒక్క కియారా కే కాదు పూజా హెగ్డే కి కూడా తగులుతున్నట్టు మాట్లాడుకుంటున్నారట. ప్రస్తుతం కియారా, పూజా ల కంటే రకుల్ ఎక్కువ సినిమాలు చేస్తోంది. ఇప్పటికే తెలుగులో క్రిష్ – వైష్ణవ్ తేజ్ సినిమా, నితిన్ సినిమాలు చేస్తోంది. అలాగే కమల్ హాసన్ – శంకర్ ల పాన్ ఇండియన్ సినిమా ఇండియన్ 2 ఉంది. ఇక హిందీలో మేడే అన్న సినిమా చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమా హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. తాజాగా ‘థాంక్ గాడ్’ అన్న సినిమాకి సైన్ చేసింది. ఇలా వరసగా రకుల్ ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో సినిమాలకి సైన్ చేస్తూ పూజా హెగ్డే, కియారా అద్వానీ లకి చమటలు పట్టిస్తోందని చెప్పుకుంటున్నారు.
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
This website uses cookies.