Rangasthalam Mahesh : ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్ కలకలం సృష్టిస్తుంది. మల్లెమాల మీడియా లో ఎంతో భవిష్యత్తు ఉన్న కొరియోగ్రాఫర్.. అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకోవడం.. అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్ ఘటనపై.. రంగస్థలం మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
రంగస్థలం సినిమా విడుదలైన తరువాత శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి వెళ్లాల్సిన సమయంలో ఆయనతో ఒకరోజు ట్రావెల్ చేయడం జరిగింది. చాలా బాగా మాట్లాడారు. ఠాగూర్ సినిమా పాటకి స్టెప్పులు నేర్పించారు. అసలు డాన్స్ అంటే రాణి నాకు ఆయన నేర్పించేసరికి డాన్స్ అంటే ఇంత ఈజీనా… అనిపించింది అని మహేష్ చెప్పుకుచ్చారు. అటువంటి వ్యక్తి చనిపోయాడనేసరికి ఆయనతో డ్రైవర్ అయిన సమయంలో ఆయన మాట్లాడిన మాటలే గుర్తొస్తున్నాయి.
ఎంతో క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడు అంటే… నాకే ఆశ్చర్యం వేస్తుంది. మరి అలా అయితే సామాన్యులు ఎలా..? ఆయన సరిగ్గా నిలబడితే ఈరోజు కాకపోయినా రేపైనా ఆయన జీవితం నిలబడది. ఇంకా రెమ్యూనరేషన్ పరంగా జబర్దస్త్ లో అందరికీ ఒకేలా… బయట మార్కెట్ బట్టి ఉంటుందని రంగస్థలం మహేష్ ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
This website uses cookies.