Rangasthalam Mahesh : ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ సూసైడ్ వెనక షాకింగ్ నిజాలు తెలియజేసిన రంగస్థలం మహేష్…!!
Rangasthalam Mahesh : ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్ కలకలం సృష్టిస్తుంది. మల్లెమాల మీడియా లో ఎంతో భవిష్యత్తు ఉన్న కొరియోగ్రాఫర్.. అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకోవడం.. అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్ ఘటనపై.. రంగస్థలం మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రంగస్థలం సినిమా విడుదలైన తరువాత శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి వెళ్లాల్సిన సమయంలో ఆయనతో […]
Rangasthalam Mahesh : ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్ కలకలం సృష్టిస్తుంది. మల్లెమాల మీడియా లో ఎంతో భవిష్యత్తు ఉన్న కొరియోగ్రాఫర్.. అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకోవడం.. అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్ ఘటనపై.. రంగస్థలం మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
రంగస్థలం సినిమా విడుదలైన తరువాత శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి వెళ్లాల్సిన సమయంలో ఆయనతో ఒకరోజు ట్రావెల్ చేయడం జరిగింది. చాలా బాగా మాట్లాడారు. ఠాగూర్ సినిమా పాటకి స్టెప్పులు నేర్పించారు. అసలు డాన్స్ అంటే రాణి నాకు ఆయన నేర్పించేసరికి డాన్స్ అంటే ఇంత ఈజీనా… అనిపించింది అని మహేష్ చెప్పుకుచ్చారు. అటువంటి వ్యక్తి చనిపోయాడనేసరికి ఆయనతో డ్రైవర్ అయిన సమయంలో ఆయన మాట్లాడిన మాటలే గుర్తొస్తున్నాయి.
ఎంతో క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడు అంటే… నాకే ఆశ్చర్యం వేస్తుంది. మరి అలా అయితే సామాన్యులు ఎలా..? ఆయన సరిగ్గా నిలబడితే ఈరోజు కాకపోయినా రేపైనా ఆయన జీవితం నిలబడది. ఇంకా రెమ్యూనరేషన్ పరంగా జబర్దస్త్ లో అందరికీ ఒకేలా… బయట మార్కెట్ బట్టి ఉంటుందని రంగస్థలం మహేష్ ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.