Renu Desai emotional post on social media
Renu Desai : టాలీవుడ్ లో బద్రి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ ఆ ఒక్క సినిమాతో ఫుల్ పాపులర్ అయింది. ఈ సినిమా తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ తో కలిసి జాని సినిమాలో నటించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దాని తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు దూరంగా ఉంటున్న రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు తన పిల్లల ఫోటోలను, తన హవా భావాలను వ్యక్తపరుస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఆమె పెట్టే పోస్ట్ లు అప్పుడప్పుడు చర్చకు దారి తీస్తుంటాయి. ఎవరినో ఉద్దేశించి
Renu Desai emotional post on social media
అంటున్నట్లుగా ఉంటాయి ఆమె కామెంట్స్. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ కూడా అలానే ఉండడంతో మరోసారి నేటిజన్లు ఈ పోస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. తనను వదిలి వెళ్ళిపోయిన వాళ్లను తలుచుకొని రేణు బాధపడుతున్నట్లుగా ఉంది ఆ సందేశం. మండుటెండలో చల్లని గాలిలా అనుకోకుండా కొందరు మన జీవితంలోకి వస్తారు. వారి చూపులు మీ హృదయాలతో మాట్లాడుతాయి. వారితో మీరు గడిపిన కొద్ది గంటలు జీవితాంతం గుర్తుండిపోతాయి. చెరగని ముద్ర వేస్తాయి. చాలా ఎడబాటు తీరనివేదనను మిగుల్చుతాయి. కొందరు మాత్రం బాధలు తొలగించి సంతోషాలని నింపుతారు అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
ఈ క్రమంలో రేణు దేశాయ్ పెట్టిన పోస్ట్ చూసి ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. ఆమె ఎవరిని ఉద్దేశించి పెట్టిందో క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ ఆమె పెట్టిన పోస్ట్ చూసి అందరూ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. కొందరేమో పవన్ కళ్యాణ్ గురించి ఆ పోస్ట్ పెట్టినట్లుగా మాట్లాడుకుంటున్నారు. మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లకు అన్నా లెజ్నివా ను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడిపోయారు. అందుకే రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ ని తలచుకొని ఇలా పోస్ట్ పెట్టింది అని జనాలు భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.