Renu Desai : టాలీవుడ్ లో బద్రి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ ఆ ఒక్క సినిమాతో ఫుల్ పాపులర్ అయింది. ఈ సినిమా తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ తో కలిసి జాని సినిమాలో నటించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దాని తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు దూరంగా ఉంటున్న రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు తన పిల్లల ఫోటోలను, తన హవా భావాలను వ్యక్తపరుస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఆమె పెట్టే పోస్ట్ లు అప్పుడప్పుడు చర్చకు దారి తీస్తుంటాయి. ఎవరినో ఉద్దేశించి
అంటున్నట్లుగా ఉంటాయి ఆమె కామెంట్స్. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ కూడా అలానే ఉండడంతో మరోసారి నేటిజన్లు ఈ పోస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. తనను వదిలి వెళ్ళిపోయిన వాళ్లను తలుచుకొని రేణు బాధపడుతున్నట్లుగా ఉంది ఆ సందేశం. మండుటెండలో చల్లని గాలిలా అనుకోకుండా కొందరు మన జీవితంలోకి వస్తారు. వారి చూపులు మీ హృదయాలతో మాట్లాడుతాయి. వారితో మీరు గడిపిన కొద్ది గంటలు జీవితాంతం గుర్తుండిపోతాయి. చెరగని ముద్ర వేస్తాయి. చాలా ఎడబాటు తీరనివేదనను మిగుల్చుతాయి. కొందరు మాత్రం బాధలు తొలగించి సంతోషాలని నింపుతారు అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
ఈ క్రమంలో రేణు దేశాయ్ పెట్టిన పోస్ట్ చూసి ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. ఆమె ఎవరిని ఉద్దేశించి పెట్టిందో క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ ఆమె పెట్టిన పోస్ట్ చూసి అందరూ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. కొందరేమో పవన్ కళ్యాణ్ గురించి ఆ పోస్ట్ పెట్టినట్లుగా మాట్లాడుకుంటున్నారు. మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లకు అన్నా లెజ్నివా ను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడిపోయారు. అందుకే రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ ని తలచుకొని ఇలా పోస్ట్ పెట్టింది అని జనాలు భావిస్తున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.