samantha post about kashmir
Samantha : టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ అమ్మడు చేసే సందడి మాములుగా లేదు. చైతూ నుండి విడిపోయిన తర్వాత సమంత ఏ పోస్ట్ చేసిన కూడా తెగ వైరల్ అవుతుంది. ఇటీవల తను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందో సోషల్ మీడియా ద్వారా చెప్పుకొస్తుంది. మోస్ట్ లవబుల్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగ చైతన్య , సమంతలు హఠాత్తుగా తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పినట్లు ప్రకటించి.. అభిమానులతో పాటు.. అందరికీ షాక్ ఇచ్చారు. అయితే తాజాగా సమంత..
తాను నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ‘అత్యంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను’ అంటూ ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.2010లో సమంత తొలి చిత్రం ఏ మాయ చేసావే లో చైతన్యతో కలిసి నటించింది. వీరి పరిచయం ప్రేమగా మారింది. ముద్దుగా అభిమానులు చై సామ్ అని పిలుచుకునేవారు. కొంతకాలం డేటింగ్ చేసిన అనంతరం.. పెళ్లి చేసుకున్నారు. అభిమానులు .. చై, సామ్ లు విడిపోవడాన్ని మొదట జీర్ణించుకోలేదు. కొందరు ఈ విషయాన్నీ తీవ్రంగా పరిగణించారు. సోషల్ మీడియా వేదికగా సమంత, చైతన్యలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ.. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా సమంత విపరీతమైన ట్రోలింగ్కు గురైంది.
samantha shows love on formers
అయితే ఏది ఎలా ఉన్నా కూడా సమంత తన కెరీర్లో సక్సెస్ ఫుల్గా ముందు సాగుతుంది. సోషళ్ మీడియాలో ఆసక్తికర పోస్ట్లు షేర్ చేస్తూ నెటిజన్స్ని ఎంటర్టైన్ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు రైతులకి సంబంధించిన పోస్ట్ ఒకటి పెట్టింది. రైతు లు తాజా పండ్లు పండిస్తున్నారు. అవి మన చుట్టు పక్కల అందుబాటులో ఉన్నాయని పేర్కొంది సమంత. ఆమె పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఇదిలా ఉంటే యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనుండగా, ఈ మూవీలో విజయ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీని తీసుకోవాలని మేకర్స్ ముందుగా భావించారు . కాని ఇప్పుడు ఆమె స్థానంలో వచ్చి చేరిందని టాక్.
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
This website uses cookies.