Shriya Saran : ఆర్ఆర్ఆర్ సినిమా సెట్స్ లో డైరెక్టర్ రాజమౌళి ఏం చేసేవాడు .. శ్రియ చెప్పిన దారుణ నిజం !

Advertisement
Advertisement

Shriya Saran : హీరోయిన్ శ్రియ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగులో తరుణ్ హీరోగా నటించిన నీ మనసు నాకు తెలుసు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమాలు చేసింది శ్రియ. ఒకప్పుడు యువకుల కలల రాణిగా శ్రియ యువకుల మనుసులు దోచుకుంది. ఇక శ్రియా ఇప్పటికి తెలుగు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. శ్రియ కొన్ని సంవత్సరాల క్రితం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది.

Advertisement

అలాగే ఈ సినిమాలో శ్రియ నటనకు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ విషయం పక్కన పెడితే ఈ మధ్యన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక పాత్రలో నటించింది శ్రియ. రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా భారీ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో శ్రియ అజయ్ దేవగణ్ నటించింది. ఈ పాత్ర కొద్ది నిమిషాల పాటు కొనసాగుతోంది. అయినప్పటికీ ఈ క్యారెక్టర్ ద్వారా శ్రియ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకుంది.

Advertisement

Shriya Saran say about rajamouli in RRR movie making time

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీయ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ సమయంలో ఎస్ఎస్ రాజమౌళి అనారోగ్యంగా చాలా ఇబ్బందులు పడ్డారని ఆమె వెల్లడించింది. శ్రీయ తనకు తెలిసినంతవరకు రాజమౌళి ఆస్తమా తో ఇబ్బంది పడుతూనే సినిమా షూటింగ్ పూర్తి చేశారని చెప్పుకొచ్చింది. సెట్ మొత్తం దుమ్ముతో నిండిపోయి ఉన్నప్పటికీ రాజమౌళి ధ్యాస మొత్తం సినిమా పైనే ఉండేది అని శ్రియ చెప్పుకొచ్చింది. రాజమౌళి ఆరోగ్యం బాగా లేకున్నా ఎంతో కష్టపడి ఆర్ఆర్ఆర్ సినిమా అని తెరకెక్కించారు. ఆయన పడ్డ శ్రమకి తగిన ఫలితమే లభించింది అని చెప్పవచ్చు.

Advertisement

Recent Posts

Nutmeg Drink : కీళ్ల నొప్పులు ఉన్నోళ్లకి శుభవార్త…. మీకోసమే ఈ ఔషధం… దీనిని నీళ్లలో కలిపి తాగారంటే అవాక్కే…?

Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…

24 minutes ago

Bhu Bharati : కొత్త ఫీచ‌ర్‌తో భూ భారతి.. ఏ మార్పు చేయాల‌న్న రైతు ఆమోదం త‌ప్ప‌ని స‌రి..!

Bhu Bharati  : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…

1 hour ago

Today Gold Price : ఏప్రిల్ 21న గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Today Gold Price  : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల…

2 hours ago

karthika deepam 2 Today Episode : దీపే కాల్చింద‌ని ఎస్ఐకు ద‌శ‌ర‌థ్ వాగ్మూలం.. మ‌రింత‌గా ఇరికించేందుకు జ్యోత్స్న మ‌రో ప్లాన్‌

karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…

3 hours ago

Sprouted Fenugreek : పరగడుపున మొలకెత్తిన మెంతులను తింటే… ఇన్ని రోజుల వరకు ఎంత మిస్ అయ్యాం .. ప్రయోజనాలు తెలుసా…?

Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…

4 hours ago

AP Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి..!

AP Mega DSC : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…

5 hours ago

Jyotishyam : బాబా వంగా జ్యోతిష్య శాస్త్రం అంచనా ప్రకారం… ముంచుకొస్తున్న ప్రపంచ వినాశనం… క్షణం క్షణం భయం…?

Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…

6 hours ago

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ భ‌ర‌త్‌న‌గ‌ర్ మాల‌బ‌స్తీలో రూ.1.70 కోట్ల‌తో అభివృద్ధి పనులు.. : ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌ రెడ్డి

Rajitha Parameshwar Reddy : ఉప్ప‌ల్ డివిజ‌న్ Uppal Division స‌మ‌గ్రాభివృద్ధికి కృషి చేస్తున్న‌ట్టుగా కార్పొరేట‌ర్ మందుముల ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి  Rajitha…

14 hours ago