Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చిన తర్వాత ఆ షో లు అన్ని కూడా చాలా లైట్ అయ్యాయి

Advertisement
Advertisement

Sridevi Drama Company : ఒకప్పుడు తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు పండగ వస్తోందంటే.. కొత్త సంవత్సరం వస్తుందంటే.. ఇంకా ఇతర ప్రత్యేక రోజులు ఏమైనా రాబోతున్నాయి అంటే ఈటీవీ లో ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. కన్నుల పండుగగా ఎంతో మంది బుల్లి తెర సెలబ్రిటీలు మరియు వెండి తెర సెలబ్రిటీలు పండుగ సందర్భంగా ఆ కార్యక్రమాల్లో సెలబ్రేట్ చేసుకునే వారు. కానీ ఇప్పుడు పండుగ స్పెషల్ కార్యక్రమాలపై అంత ఇంట్రెస్ట్‌ ఉండడం లేదు. జనాలు పండుగ స్పెషల్ కార్యక్రమాలను అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అలాంటి స్పెషల్ కార్యక్రమం ప్రతి ఆదివారం కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ రూపంలో వచ్చేస్తుంది.పండుగ స్పెషల్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ షో మాదిరిగానే ఉంటుంది.

Advertisement

కనుక ఇప్పుడు పండుగ స్పెషల్ కార్యక్రమాలు వచ్చినా కూడా జనాలు లైట్ తీసుకుంటున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ని మించి ఆ షో ఏమీ కచ్చితంగా గొప్పగా ఉండదు అని ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వారం శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తున్నప్పుడు ప్రత్యేకంగా పండగ స్పెషల్ ఎపిసోడ్ చూడాల్సిన అవసరం ఏముంది అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి శ్రీదేవి డ్రామా కంపెనీ వల్ల ఈటీవీ లోనే కాకుండా ఇతర ఛానళ్ళలో కూడా ప్రసారం చేస్తున్న పండగ స్పెషల్ కార్యక్రమాల్లో జోరు తగ్గింది.శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఎలా అయితే కన్నుల పండుగగా ఎంతో మంది సెలబ్రిటీలు కనిపిస్తారో అచ్చు అలాగే పండుగ స్పెషల్ ఎపిసోడ్లో కూడా లెక్కలేనంత మంది సెలబ్రెటీలు కనిపిస్తూ సందడి సందడి చేసేందుకు ప్రయత్నిస్తారు.

Advertisement

sridevi drama company hangama like festival special shows and events

కనుక శ్రీదేవి డ్రామా కంపెనీ ని చూసిన వారు ఆ పండగ స్పెషల్ చూడాల్సిన అవసరం ఏమిటి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీ తో పాటు స్టార్ మా జీ తెలుగు ఛానల్ లో కూడా పండగ స్పెషల్ కి సంబంధించిన ఎపిసోడ్ ల జోరు తగ్గింది. మొత్తానికి శ్రీదేవి డ్రామా కంపెనీ వల్ల పండగు స్పెషల్‌ ఈవెంట్ లు భవిష్యత్తులో కనిపించుకుండా పోతాయి అంటూ బుల్లి తెర వర్గాల వారు చర్చించుకుంటున్నారు. ఈటీవీ లో ప్రతి ఆదివారం ప్రసారమౌతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ సుధీర్ హోస్టు గా వ్యవహరిస్తూ ఉండగా ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రాంప్రసాద్, హైపర్ ఆది లు కీలక భూమిక పోషిస్తున్నారు.

Advertisement

Recent Posts

T20 World Cup 2026: కివీస్ కోట బద్దలు.. న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం!

T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…

5 hours ago

Telangana : తెలంగాణా హంగ్ మున్సిపాలిటీల్లో అధికారం ఎవరిది..?

Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…

7 hours ago

Rashmi Gautam : బంగారం లాంటి వాడు దొరికాడు .. యాంకర్ రష్మీ పెళ్లి కి అంతా రెడీ !

Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…

8 hours ago

Shivajyothi : బిడ్డని కన్న ఆనందం కూడా లేకుండా శివజ్యోతి కి బిగ్ బ్యాడ్ న్యూస్..!

Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…

9 hours ago

Womens : ఏపీ లో మహిళల కు బంపర్ గుడ్ న్యూస్..!

Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government  2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…

10 hours ago

Nara Lokesh : బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పటాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ ..!

Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…

11 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్..మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా డబ్బు జమ !!

Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…

15 hours ago