Vadinamma 22 Oct Today Episode : ఘనంగా రఘురామ్, సీత పెళ్లి రోజు.. సంతోషంలో రఘురామ్ ఫ్యామిలీ.. ఇంతలో అనుకోని షాక్

Advertisement
Advertisement

Vadinamma 22 Oct Today Episode : వదినమ్మ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 అక్టోబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 680 లేటెస్ట్ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అన్న, వదిన పెళ్లి రోజును ఘనంగా చేయాలని అందరూ అనుకుంటారు. సీత, రఘురామ్ ఇద్దరినీ పిలిచి వాళ్ల పెళ్లిరోజును ఘనంగా చేసేందుకు డెకరేషన్ చేస్తారు. మొత్తం మీద ఫ్యామిలీ మొత్తం సంతోషంగా గడుపుతుంది.

Advertisement

vadinamma 22 october 2021 friday episode

తన చెల్లి, బావ గురించి చెబుతాడు సీత అన్న. కానీ.. సీత వదిన మాత్రం సీత మీద విరుచుకుపడుతుంది. సీత మాట మీ బావ వింటాడు కాబట్టే వాళ్ల దాంపత్యం అన్యోన్యంగా సాగుతోంది అంటుంది. పదా.. అని ఇంట్లోకి వెళ్తారు. భాస్కర్ ఇంట్లోకి వెళ్లి.. పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతాడు. ఆది దంపతుల్లా, సీతారాముల్లా ఉన్నారు. వీళ్లను ఎంత సేపు చూసినా తనివి తీరదు లక్ష్మణ్ అంటాడు భాస్కర్.

Advertisement

ఇంతలో పార్వతమ్మ, తన భర్తతో కలిసి సీత ఇంటికి వస్తుంది. నాన్నా.. అమ్మ అంటూ సిరి పరిగెడుతుంది. రండి అమ్మ అంటుంది. పిన్ని, బాబాయి బాగున్నారా? అని అడుగుతుంది సీత. ఏంటి మామయ్య ఇది ఇంత ఆలస్యంగానా రావడం అంటాడు భరత్. నేను ఉదయమే రెడీ అయ్యాను. మీ అత్తయ్య రెడీ అవ్వడానికి ఇంత టైమ్ పట్టింది అని అంటాడు.

Vadinamma 22 Oct Today Episode : దుర్గ, పార్వతమ్మ ముచ్చట్లు

భాస్కర్ ఎంత సేపు అయింది వచ్చి.. అని భరత్ మామయ్య అడుగుతాడు. దుర్గను పిలిచి పార్వతమ్మ మాట్లాడుతుంది. బయటికి వెళ్దాం పదా అని అంటుంది పార్వతమ్మ. ఇద్దరూ బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. పెళ్లి రోజుకు రానని చెప్పావు కదా.. మరి ఎందుకు వచ్చావు అని అంటుంది దుర్గ. సరే కానీ.. నీ ఆడబిడ్డ వేడుకను పాడు చేయకుండా అలాగే కూర్చున్నావు ఏంటి అంటుంది పార్వతమ్మ.

vadinamma 22 october 2021 friday episode

ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉండటం.. రఘురామ్, సీత ఒకరిని మరొకరు స్నాక్స్ తినిపించుకోవడం చూసి దుర్గ, పార్వతమ్మ అస్సలు ఓర్చుకోరు. ఈ ఇంటికి నవ్వులు, సంతోషం అస్సలు కలిసిరావు. ఈ ఇంట్లో త్వరలో సునామి వస్తది. అందరూ విడిపోతారు.. అని జోస్యం చెబుతుంది పార్వతి. సంతోషంగా కాలిపోవడానికి క్షణం చాలు. వరుసగా నెల దినాలు వాళ్లు సంతోషంగా ఉండటం నువ్వు చూశావా? ఇప్పుడు అదే… అంటూ దుర్గతో చెబుతుంది పార్వతమ్మ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Recent Posts

Nutmeg Drink : కీళ్ల నొప్పులు ఉన్నోళ్లకి శుభవార్త…. మీకోసమే ఈ ఔషధం… దీనిని నీళ్లలో కలిపి తాగారంటే అవాక్కే…?

Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…

36 minutes ago

Bhu Bharati : కొత్త ఫీచ‌ర్‌తో భూ భారతి.. ఏ మార్పు చేయాల‌న్న రైతు ఆమోదం త‌ప్ప‌ని స‌రి..!

Bhu Bharati  : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…

2 hours ago

Today Gold Price : ఏప్రిల్ 21న గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Today Gold Price  : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల…

3 hours ago

karthika deepam 2 Today Episode : దీపే కాల్చింద‌ని ఎస్ఐకు ద‌శ‌ర‌థ్ వాగ్మూలం.. మ‌రింత‌గా ఇరికించేందుకు జ్యోత్స్న మ‌రో ప్లాన్‌

karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…

4 hours ago

Sprouted Fenugreek : పరగడుపున మొలకెత్తిన మెంతులను తింటే… ఇన్ని రోజుల వరకు ఎంత మిస్ అయ్యాం .. ప్రయోజనాలు తెలుసా…?

Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…

5 hours ago

AP Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి..!

AP Mega DSC : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…

6 hours ago

Jyotishyam : బాబా వంగా జ్యోతిష్య శాస్త్రం అంచనా ప్రకారం… ముంచుకొస్తున్న ప్రపంచ వినాశనం… క్షణం క్షణం భయం…?

Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…

7 hours ago

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ భ‌ర‌త్‌న‌గ‌ర్ మాల‌బ‌స్తీలో రూ.1.70 కోట్ల‌తో అభివృద్ధి పనులు.. : ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌ రెడ్డి

Rajitha Parameshwar Reddy : ఉప్ప‌ల్ డివిజ‌న్ Uppal Division స‌మ‌గ్రాభివృద్ధికి కృషి చేస్తున్న‌ట్టుగా కార్పొరేట‌ర్ మందుముల ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి  Rajitha…

15 hours ago