Venu Swamy : తెలుగు పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీకి ఎటువంటి గౌరవం ఉందో అందరికీ తెలుసు. అక్కినేని నాగేశ్వరరావు నుంచి మూడు తరాల వారు హీరోలుగా మారారు. నాగార్జున తర్వాత అఖిల్, నాగచైతన్య హీరోలుగా మారారు. అయితే హీరోలు గా నాగేశ్వరరావు నాగార్జునకు వచ్చిన ఇమేజ్ నాగ చైతన్య, అఖిల్ కు రాలేదు. అందుకు కారణం వారి జాతకంలో ఉన్న లోపమే అని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తెలిపారు. సినీ పరిశ్రమలో వేణు స్వామి గురించి తెలియని వారు ఉండరు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారారు.
అయితే తాజాగా వేణు స్వామి అఖిల్ జాతకం గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నాగచైతన్య విడాకులు తీసుకుంటాడని వేణు స్వామి ముందే చెప్పారు. కానీ అప్పుడు ఎవరు నమ్మలేదు. ఆ తర్వాత అదే జరగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అఖిల్ విషయంలోను వేణు స్వామి సంచలన విషయాన్ని బయటపెట్టారు. అఖిల్ జాతకం ఇప్పుడు అసలు బాగోలేదని అన్నారు. అయితే ఆయన జాతకం బాగుండాలంటే ఒక పని చేయాలి అని అన్నారు. అఖిల్ ఎప్పటినుంచైతే తల్లి మాట వినకుండా ఉంటాడో అప్పుడే తన జీవితం బాగుంటుంది అని అన్నారు. ఈ విషయంలో నాగార్జున కలగజేసుకుని అఖిల్ జీవితాన్ని సరిదిద్దాలని అన్నాడు.
నాగార్జున చెప్పిన విషయాలను అఖిల్ వింటే బాగుంటుంది అని అన్నారు. ఇక నాగచైతన్య అఖిల్ కు తమ పర్సనల్ విషయాలలో కూడా విషాదాలు వెంటాడుతున్నాయి. నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకున్న కొద్ది కాలానికి విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటూ సినిమాలపై పూర్తి దృష్టి పెట్టారు. ఇక అఖిల్ కూడా నిశ్చితార్థం చేసుకున్న తర్వాత సడన్గా పెళ్లి ఆగిపోయింది. ఇలా అక్కినేని వారసులు తమ జాతకంలో ఉన్న లోపాల వలన కలిసి రావడం లేదని వేణు స్వామి చెబుతున్నారు.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.